దేశం
హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క సీటు గెలవలేకపోయిన ఆప్
హిమాచల్ ప్రదేశ్లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మొత్తం పోలింగ్ లో ఆ పార
Read Moreవిజన్, వికాసానికే ప్రజలు పట్టం కట్టారు: ప్రధాని మోడీ
విజన్, వికాసానికే ప్రజలు పట్టం కట్టారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జేపీ నడ్డా నేతృత్వంలో గుజరాత్ లో కమల దళం ఎలా వికసించిందో, ఎలా వ
Read Moreసమాజ్వాదీ పార్టీలో చేరిన శివపాల్ యాదవ్
ఉత్తరప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రగతి శీల సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ తిరిగి సమాజ్వాదీ పార
Read Moreసంక్షేమ నినాదమే బీజేపీని గెలిపించింది : జేపీ నడ్డా
ప్రధాని మోడీ సమర్ధ నాయకత్వం, సంక్షేమ నినాదమే గుజరాత్ లో బీజేపీకి చారిత్రక విజయాన్ని అందించాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని మోడ
Read Moreభారీ మెజార్టీతో గెలిచిన డింపుల్ యాదవ్
మెయిన్పురి లోక్సభ ఉపఎన్నికలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొంది ఎస్పీ విజయ పరంపరను కొనసాగించారు
Read Moreఎన్నికల ఫలితాలపై మోడీ ట్వీట్.. గుజరాత్ కు ధన్యవాదాలు చెప్పిన ప్రధాని
గుజరాత్ లో బీజేపీ రికార్డు స్థాయి చారిత్రక విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘నా సొ
Read Moreముగిసిన ఓట్ల లెక్కింపు : గుజరాత్లో బీజేపీ, హిమాచల్లో కాంగ్రెస్
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ముగిసింది. గుజరాత్ లో 156 సీట్లను గెలుచుకుని బీజేపీ చరిత్ర సృష్టించగా, హిమాచల్ ప
Read Moreఆజం ఖాన్ కంచుకోటలో కాషాయ జెండా
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఒక అనూహ్య విజయం లభించింది. సమాజ్ వాదీ పార్టీ ముఖ్యనేత ఆజం ఖాన్ కు కంచుకోట రాంపూర్ సదర్ ను తొలిసారి కమలదళం బద్దలు కొట్టింద
Read Moreగుజరాత్ లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రఘు శర్మ రాజీనామా
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ రఘు శర్మ తన పదవికి రాజీనామా చేశారు.
Read Moreఆప్ ఇక జాతీయ పార్టీ : కేజ్రీవాల్
బీజేపీకి కంచుకోటలా ఉన్న గుజరాత్ ను ఛేదించడంలో తాము విజయం సాధించామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రానున్న రోజుల్లో తాము అక్కడి న
Read Moreసీఎం పదవికి రాజీనామా చేసిన జైరాం ఠాకూర్
హిమాచల్ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. బీజేపీకి 28, ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు. ద
Read Moreక్రికెటర్ జడేజా భార్య రివాబా ఘన విజయం
జామ్ నగర్ నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ఘన విజయం సాధించారు. గుజరాత్ ను మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత బీజేపీదేన్నారు ఆమె. ఇది
Read MoreEVM ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తూ గాంధీ
Read More












