
దేశం
సీఎం సిద్దరామయ్య పిటిషన్ హైకోర్టు కొట్టివేత..ముడాస్కాం కేసులో విచారణ చేయాలి
ముడా భూకుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్ద తగిలింది. ఈ కేసులో గవర్నర్ పై ఆయన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు తిరస్క రించింద
Read Moreమద్రాస్ హైకోర్టు ఘోర తప్పిదం చేసింది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, వాటిని డౌన్లోడ్ చేయడం కూడా నేరమే అని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. పోక్సో, ఐటీ యాక్ట్ కింద శ
Read Moreదేశంలో రాజకీయ పార్టీలు..1952 నుంచి మార్పులివే..
భారతదేశ రాజకీయ పార్టీల పరిణామక్రమాన్ని కొన్ని దశల్లో పరిశీలించవచ్చు. స్వాతంత్ర్యానంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలను మొదలుకొని ఇటీవల 2024లో జరిగిన 18వ
Read Moreపశ్చిమ నౌకాదళంలో ఐఎన్ఎస్ విక్రాంత్
అరేబియా సముద్రంలో భద్రతను మరింత పెంచేందుకు విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పశ్చిమ నౌకాదళంలోకి చేరింది. ఇప్పటికే అరేబియా సముద్రంలో సేవలందిస్తున్న ఐ
Read Moreకేంద్ర మంత్రి గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేం మళ్లీ అధికారంలోకి వస్తామో రామో
నాగ్ పూర్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అప్పుడప్పుడు తన సరదా వ్యాఖ్యలతో అందరినీ నవ్విస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ
Read Moreచివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు అందాలి : స్పీకర్ ఓం బిర్లా
అందుకోసం టెక్నాలజీని వాడుకోవాలి: స్పీకర్ ఓం బిర్లా 10 వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్
Read Moreపాన్ షాపుపై పిడుగు పడి 8 మంది మృతి
చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాజనంద్గావ్ జిల్లాలో ఘటన
Read Moreఢిల్లీ సీఎంగా అతిశీ బాధ్యతల స్వీకరణ
కేజ్రీవాల్ గౌరవార్థం ఆయన కుర్చీ ఖాళీ మరో కుర్చీలో కూర్చున్న సీఎం భరతుడిలా పాలిస్తానని వెల్లడి మరో 4 నెలల్లో కేజ్రీవాల్ సీఎం అవు
Read Moreదేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ద్వేషం పెంచుతున్నయ్: రాహుల్ గాంధీ
ఐక్యత కోసం కాంగ్రెస్ పోరాడుతుంది: రాహుల్ గాంధీ జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా.. కేంద్రంపై ఒత్తిడి తెస్తమని వెల్లడి ఫరూక్ అబ్దుల్లాతో కలిసి ప్రచ
Read Moreకాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకి: అమిత్ షా
చండీగఢ్: కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. దళిత నేతలైన కుమారి షెల్జా, అశోక్ తన్వర్లను ఆ పార్టీ తీవ్రంగా అవమా
Read Moreబీఅలర్ట్: ఇండియాలో తొలి ఎంపాక్స్ క్లేడ్1బీ వేరియంట్
యూఏఈ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తిలో గుర్తింపు న్యూఢిల్లీ: ఇండియాలో మరో ఎంపాక్స్ కేసు నమోదైంది. గత నెలలో డబ్ల్యూహెచ్వో హెల్త్
Read Moreతిరుమల లడ్డూ వివాదం: రిటైర్డ్ జడ్జితోవిచారణకు సుప్రీం కోర్టులో పిటిషన్లు
సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి: వైవీ సుబ్బారెడ్డి స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలి: సుబ్రమణ్య స్వామి న్యూఢిల్లీ, వెలుగు: తిరుమల లడ్డూ
Read Moreకేంద్ర మంత్రికే ఈ పరిస్థితా.. వీడియో వైరల్
రోడ్ల బాగులేవు సారో అంటే ఏ ఒక్క అధికారి, నాయకుడు పట్టించుకోడు. సామాన్య ప్రజలకు ఎదురైయ్యే ఇబ్బందులు రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు వస్తే అప్పుడు
Read More