దేశం

రాహుల్ గాంధీపై రఘురామ్ రాజన్ ప్రశంసలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చాలా తెలివైన వ్యక్తి అంటూ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీకి పప్పు అనే  ఇ

Read More

శివుడికి నైవేద్యంగా పీతలు

కోరిన వరాలిచ్చే దేవుడు  భోళా శంకరుడు. ఈశ్వరుడిగా , సర్వేశ్వరుడిగా, మహాదేవునిగా ఇలా ఎన్నో రూపాల్లో దర్శనమిచ్చే శివుడు అభిషేక ప్రియుడు. నెత్తిన కొన

Read More

లారీని ఢీ కొట్టిన కారు.. 9 మంది దుర్మరణం

మహారాష్ట్రలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్ గఢ్  జిల్లాలోని రెపోలి ప్రాంతం వద్ద గోవా -ముంబై హైవేపై వెళ్తున్న  కా

Read More

కర్నాటకలో 10 వేల కోట్లతో అభివృద్ధి పనులు

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కర్నాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.10,800 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే

Read More

ఆ సంస్థపై నిషేధం పొడిగింపు ముమ్మాటికీ సరైనదే: కేంద్రం

న్యూఢిల్లీ: ఇండియాలో ఇస్లామిక్​ పాలనను తీసుకురావాలనే స్టూడెంట్​ఇస్లామిక్​ మూవ్​మెంట్​ ఆఫ్ ఇండియా(సిమి) కలలను నెరవేరనివ్వబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం

Read More

వందల కోట్లకు వారసురాలు.. అయినా తొమ్మిదేళ్లకే సన్యాస దీక్ష

సూరత్: ఆడుతూపాడుతూ గడిపే వయసులోనే ఆ చిన్నారి ఆధ్యాత్మికం వైపు అడుగులేసింది. వందల కోట్ల ఆస్తికి వారసురాలైనప్పటికీ అన్నీ వదిలేసి తొమ్మిదేళ్లకే సన్యాసిగా

Read More

దేశాన్ని ఏకం చేసింది ప్రధాని మోడీనే : రవీందర్ రైనా

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించే ముందు ఈ ప్రాంత ప్రజలకు  ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ జేకే చీఫ్ రవీంద

Read More

ఫిబ్రవరి 27నే 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

ఫిబ్రవరి 27న త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 6 అసెంబ్లీ స్థ

Read More

తేజస్వీ పొరపాటున ఎమర్జెన్సీ డోర్ తెరిచిండు : సింధియా

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య  ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచారన్న వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనతో తేజస్వీపై కాంగ్రెస్ ఘాటు విమర్శల

Read More

సరుకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయి

సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డును సొంతం చేసుకుంది. దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేసిందని సీపీఆర్ఓ రాకేశ్ తెలి

Read More

క్రికెట్​ ఫ్యాన్స్​ కోసం ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్​ : ఉప్పల్​లో భారత్– న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మ్యాచ్ ప

Read More

3 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. త

Read More

బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ మంత్రి

పంజాబ్ మాజీమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆయనకు కండువా కప్పి

Read More