దేశం
గోవధపై గుజరాత్ కోర్టు కీలక వ్యాఖ్యలు
అక్రమంగా పశువులను రవాణా చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ గుజరాత్లోని ఒక కోర్టు గోహత్యపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది."గోహత్యను న
Read Moreనేతాజీకి ప్రధాని, రాష్ట్రపతి నివాళి
ఈ రోజు పరాక్రమ్ దివస్ (నేతాజీ జయంతి) సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు.
Read Moreపేదల కోసం షాపింగ్ మాల్
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో షాపింగ్ అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న విషయం. ఇక సామాన్య ప్రజలైతే కనీసం షాప్ లోకి వెళ్లడానికి కూడా ఆలోచిస్తారు. కానీ ఓ మా
Read Moreఈ వారం మార్కెట్ అంతంతే!
ఈ వారం మార్కెట్ అంతంతే! రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం సెలవు న్యూఢిల్లీ : ఈ వారం మార్కెట్ను కంపెనీల రిజల్ట్స్, గ్లో
Read Moreమోడీపై బ్రిటన్ ఎంపీ లార్డ్ కరణ్ ప్రశంసల జల్లు
లండన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బ్రిటన్ ఎంపీ లార్డ్ కరణ్ బిలియోరియా ప్రశంసలు కురిపించారు. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంలో ఆయన మోడీకి మద్దతుగా నిలిచారు
Read More70 ఏండ్ల పెద్దాయనను 8 కి. మీ కారుతో ఈడ్చుకుపోయిండు
ఆపై తొక్కి చంపిండు.. బీహార్లో ఘోరం పాట్నా : బీహార్ లోని చంపారన్ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. 70 ఏండ్ల పెద్దాయనను ఒకడు కారుతో స్పీడ్ గా ఢీ
Read Moreఎకరానికి పైగా విరాళమిచ్చిన నలుగురు వ్యక్తులు
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పోఖారి గ్రామస్తుల గాథ రూ.39 లక్షల డొనేషన్ల సేకరణ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని బడి కట్టిస్తున్నరు ఔరంగాబాద్: &lsqu
Read Moreరాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీల మధ్య సహకారం చాలా ముఖ్యమైంది : మోడీ
ఢిల్లీ : పోలీసు బలగాలను మరింత సుశిక్షితులుగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అధునాతన టెక్నాలజీతో పోలీసులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఏజెన్సీల డేటా మ
Read Moreయూపీలోని 80 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఓడిపోతది : అఖిలేష్ యాదవ్
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో యుపీలో బీజేపీ ఓటమి తప్పదని అన్నా
Read Moreశ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఎస్ భగవాన్
కర్ణాటకకు చెందిన రచయిత,రిటైర్డ్ ప్రొఫెసర్ కేఎస్ భగవాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులక్రితం కర్ణాటకలోని మాండ్య
Read Moreజోషిమఠ్లో కొనసాగుతున్న టెన్షన్..863 భవనాలకు పగుళ్లు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషిమఠ్లో టెన్షన్ కొనసాగుతోంది. జోషిమఠ్లో ఇంత వరకు 863 భవనాలకు పగుళ్లు ఏర్పడాయని జోషిమఠ్ జిల్లా మేజి
Read MoreShraddha Walkar Murder:శ్రద్దా వాకర్ హత్యకేసులో 3 వేల పేజీల చార్జ్షీట్!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్దా వాకర్ హత్య కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 3000 పేజీల డ్రాఫ్ట్ చార్జ్ షీ
Read Moreఉత్తరాఖండ్లో భూకంపం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. పితోర్గఢ్ జిల్లాలోని మున్సియరి, నాచ్నితో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కే
Read More












