
దేశం
రైతుల బంద్.. స్తంభించిన పంజాబ్
నేషనల్ హైవేలు దిగ్బంధం.. రాష్ట్రంలో 163 రైళ్లు రద్దు మూతపడ్డ వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్న అన్న
Read Moreసీఎం యోగి ఇంటి కింద శివలింగం ఉందంటే కూల్చేస్తారా..?
లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్నోలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం కింద శివలింగం ఉన్నట్లు వ
Read Moreకేజ్రీవాల్ కొత్త స్కీం: ఢిల్లీలో పూజారులు, గ్రంథిలకు నెలకు రూ.18 వేల భృతి
న్యూఢిల్లీ, వెలుగు: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మళ్లీ అధికారంలోకి వస్తే ఆలయాల్లోని పూజారులు, గురుద్వారాలోని గ్రంథిలకు నెలకు రూ.18 వేల గౌరవ వేతనం ఇస్తామని ఆ
Read Moreజడ్జిల నియామకాల్లో బంధుప్రీతికి చెక్..!
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో చేపట్టే నియామకాల్లో బంధుప్రీతికి బ్రేక్వేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. న్యాయమూర్తుల బంధువుల
Read Moreమన ఆడోళ్లు బంగారం.. దేశ మహిళల వద్ద 25 వేల టన్నుల పసిడి
ఇది టాప్-5 దేశాల దగ్గరున్న మొత్తం గోల్డ్ కంటే ఎక్కువ ఇండియాలోనూ దక్షిణాది రాష్ట్రాల్లోనే 40 శాతం నిల్వలు సంప్రదాయం, సంపద, పెట్టుబడిగా భావించడమే
Read Moreపీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగం సక్సెస్.. శ్రీహరికోటలో శాస్త్రవేత్తల సంబరాలు
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి పీఎస్
Read MoreNew Rules From 1st January 2025: బాబోయ్.. 2025, జనవరి 1 నుంచి ఇన్ని రూల్స్ మారబోతున్నాయా..?
న్యూ ఇయర్ వచ్చేస్తుందంటే చాలు.. ఆ జోష్ వేరుగా ఉంటుంది. పార్టీ ఎక్కడ ప్లాన్ చేసుకుందాం, ఎంత గ్రాండ్గా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలనే ప్లాన్స్లో బ
Read Moreనా లవర్నే బ్లాక్మెయిల్ చేస్తావా.. బెస్ట్ ఫ్రెండ్ని సుత్తితో కొట్టి చంపిన మైనర్..
ఇంకా మెజారిటీ కూడా దాటలేదు.. ఓటు హక్కు కూడా రాలేదు.. కానీ అప్పుడే లవ్.. ఆ పేరుతో ప్రాణాలతో చెలగాటం ఆడే మైనర్ యువకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉ
Read Moreవీళ్లసలు మనుషులేనా.. ఈ ఘటన చూస్తే ఆ డౌట్ రావడం పక్కా.. పాపం.. అన్యాయంగా చంపేశారు..!
సంభాల్: ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. బైక్పై వెళుతున్న వ్యక్తిని బీజేపీ స్టిక్కర్ ఉన్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళుతున్న వ్యక్తి
Read Moreవిమానంలో ముందు కూర్చోవాలా..! వెనుక కూర్చోవాలా! ఏ సీటు సురక్షితం..?
గడిచిన వారంలో విమాన ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తించాయి. డిసెంబర్ 25న కజఖ్స్థాన్లో జరిగిన విమాన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Moreనెలకు రూ.18 వేల వేతనం: ఎన్నికల వేళ కేజ్రీవాల్ మరో కీలక హామీ
న్యూఢిల్లీ: 2025 ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ దూసుకుపోతున్నారు. హ్య
Read Moreకుంభమేళా2025: ప్రయోగ్ రాజ్ లోనే ఎందుకు నిర్వహించాలి.. పురాణాల్లో ఏముంది..
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళా ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ ఉత్
Read Moreమగాళ్ల ఆత్మహత్యలే ఎందుకు ఎక్కువ?
దేశంలో మగవాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2015 నుంచి 2022(ఎనిమిదేండ్లు) వరకు ఏటా సుమారు 1,01,188 మంది పురుషులు సూసైడ్ చేసుకున్నారు. పురుషు
Read More