దేశం
పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తలలోకి తొలి బుల్లెట్
గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచ
Read Moreఅమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
జమ్మూ కాశ్మీర్లో 62 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
Read Moreఇది పంజాబ్.. ఇండియా కాదు .. ఆలయంలోకి అమ్మాయిని అనుమతించలేదు
పంజాబ్లోని అమృత్ సర్లో స్వర్ణ దేవాలయం భారత దేశంలో ప్రసిద్ధ టెంపుల్స్లో ఒకటి. అమృత్ సర్ దేవాలయం ప్రధానంగా సిక్కుల యాత్రా స్థలం. గురుద్వార
Read Moreఅతని వయస్సు 109 ఏళ్లు.. ఈ 12 పనులు రోజూ చేస్తాడు.. ఇప్పటి వరకు ఆస్పత్రికి వెళ్లలేదు
ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు, కానీ తెలిసో, తెలియక జీవనశైలిలో మార్పుల వల్ల వయస్సుతో పాటే అనారోగ్యాలూ పెరుగుతూ వస్తున్నాయి
Read Moreకొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలు విభిన్నం
కరోనా కొత్త వేరియంట్ భయాందోళనకు గురిచేస్తోంది. వివిధ వేరియంట్ల బారిన పడి ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి తిరిగి వస్తున్న ప్రజలకు మరో కొత్త వేరియ
Read Moreప్రపంచంలోనే పొడవైన ముక్కు.. గిన్నిస్ బుక్లో చోటు
ఇంత పెద్ద విశాల ప్రపంచంలో ఎన్నో ఆసక్తికర, వింతైన విషయాలు చాలా ఉంటాయి. ప్రపంచంలోనే ఎత్తైన, లోతైన, చిన్న .. వంటి వాటి గురించి చాలా ఆశ్చర్యపోతూ ఉంట
Read Moreకాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. 60వేలు దాటిన యాక్టివ్ కేసులు
దేశంలో గత 24 గంటల్లో 9,111 కోవిడ్ -19 కేసులు, 27 మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. తాజాగా నమోదైన కరోనా కేస
Read Moreసీఎంకు మరో షాక్.. టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఎమ్మెల్యే అరెస్ట్
పశ్చిమ బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. ఈ కేసు విచారణలో
Read Moreఆజంఖాన్ ఆరోగ్యం విషమం .. ఆసుపత్రిలో ట్రీట్మెంట్
సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. ఆజంఖాన్ ఆరోగ్యం క్షీణించడ
Read Moreకాంగ్రెస్లో చేరిన కర్ణాటక మాజీ సీఎం
కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్లో చేరారు. నిన్న ఎమ్మెల్యే పదవి, బీజేపీకి రాజీనామా చేసిన ఆయన..ఏప్రిల్ 17న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న
Read Moreమిస్ ఇండియా కిరీటం రాజస్థానీ అమ్మాయికి
మిస్ ఇండియా కిరీటం రాజస్థానీ అమ్మాయికి కిరీటం గెలుచుకున్న నందినీ గుప్తా ఫస్ట్ రన్నరప్గా ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజా న
Read Moreకరోనాతో చనిపోయాడన్న వ్యక్తి.. రెండేండ్లకు తిరిగొచ్చిండు
ధార్ (మధ్యప్రదేశ్) : కరోనా సెకండ్ వేవ్ టైంలో ఓ వ్యక్తి వైరస్ బారిన పడి చనిపోయాడు. డెడ్బాడీని అతని కుటుంబ సభ్యులకు అప్పగించగా.. వారు అంత్యక్రియలు కూడా
Read Moreఎండల తీవ్రతకు స్కూళ్లకు వారం సెలవు
కోల్కతా: వేడి గాలులు, తీవ్రమైన ఎండల కారణంగా బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి వారం వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు స
Read More












