దేశం

జైలు రూల్స్ మార్చి మరీ బీహార్ మాజీ ఎంపీ రిలీజ్

పాట్నా: కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతో పాటు మరో 26 మందిని విడుదల చేస్తూ రాష

Read More

పరువు నష్టం కేసు.. గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్‌

అహ్మదాబాద్‌ : పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షను నిలిపేయాల

Read More

మాజీ సీఎం ప్రకాశ్‌ సింగ్ బాదల్ కన్నుమూత

చండీగఢ్‌ : పంజాబ్‌ మాజీ సీఎం, శిరోమణి అకాళీదళ్‌ అగ్రనేత ప్రకాశ్‌ సింగ్ బాదల్‌ (95) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బ

Read More

మీరు అక్కడికి వెళుతుంటే మాస్క్ మస్ట్.. లేకుంటే రానీయరు

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలో నమోదైన కేసులతో ఇదే సమయంలో కేంద్రం అలర్ట్ అయింది. మరోవైపు  మూడు రాష

Read More

భారత్ సాయానికి ధన్యవాదాలు.. మీ వల్లే మా దేశస్థులను కాపాడగలిగాం

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ కార్యక

Read More

సుడాన్ నుంచి యుద్ధనౌక‌లో బ‌య‌లుదేరిన 278 మంది భార‌తీయులు

హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ కార్యక

Read More

విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నారా? నిజమా..

యువతకు, విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అందుకోసం విద్యార్థులు, నిరుద్యోగులు ఈ లింక్ పై క్ల

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మరో ఛార్జ్ షీట్ దాఖలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తాజాగా చేసిన ఛార్జ్ షీట్ లో మనీష్ సిసోడియా, అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు, అమన్దీ

Read More

‘గ్రేటర్’లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

గ్రేటర్ హైదరాబాద్ లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయ్యింది. 13 మంది నిందితులు గల అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుల వ

Read More

‘జెమిని సర్కస్‌’ శంకరన్‌ కన్నుమూత

జెమిని సర్కస్‌ సంస్థ వ్యవస్థాపకుడు, భారత సర్కస్‌ దిగ్గజం జెమినీ శంకరన్‌(99) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో కొన్నిరోజులుగా కన్నూ

Read More

రోడ్డుపై 42 డిగ్రీలు... చెట్టు కింద  27 డిగ్రీలు

ఎండాకాలంలో వేడి ఠారెత్తుతుంది.  ప్రజలు అవసరాలకోసం బయటకు వెళ్లక తప్పదు.  రోడ్లపై ఎండలో తిరిగేటప్పుడు చాలా  చిరాకు వస్తుంది. ఈ సమయంలో &nb

Read More

కేరళలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన మోడీ

తిరువనంతపురం: కేరళలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు.  రైలులోని ఓ కోచ్ లో  ప

Read More

ఆధార్ కార్డుపై రూ.3 లక్షల లోన్.. నిజమేనా..

ఆధార్ కార్డు ఉంటే రూ.3లక్షల లోన్ ఇస్తారా.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్త ప్రకారం ప్రధాన మంత్రి లోన్ యోజన (పథకం) కిం

Read More