దేశం
ఏపీ ప్రభుత్వంపై మంత్రి మల్లారెడ్డి కీలక కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో విశాఖలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని మల
Read Moreవిద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు శుక్రవారం (ఏప్రిల్ 28న) కీలక ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలకు దేశ లౌకిక వాతావరణంపై తీవ్ర ప్ర
Read Moreగంగా పుష్కరాల సందర్భంగా నాలుగు స్పెషల్ ట్రైన్స్
గంగా పుష్కరాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే సంస్థ సికింద్రాబాద్, బనారస్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ
Read Moreసెల్ఫీలంటే ఎందుకంత క్రేజ్..? చూసేద్దాం పదండి..
స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక యూత్ని, వాటిని విడదీసి చూడలేని పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా కుర్రకారుకు సెల్ఫీల పిచ్చి ఇంతింతై వటుడింతై అన
Read Moreమణిపూర్ లో హై అలర్ట్..ఇంటర్నెట్ సేవలు బంద్..
మణిపూర్ లో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. సెక్షన్ 144 సెక్షన్ ను విధించడం తో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసింది. ఏప్రిల్ 2
Read Moreఇలాంటి మహానుభావులు కూడా ఉన్నారా.. మార్కుల లిస్ట్ చూసి ఇళ్లు అద్దెకిస్తాం
ఇంటి అద్దెకు కావలసినప్పడు యజమానులు సహజంగా కులం, గోత్రం. వెజ్, నాన్ వెజ్ ఇలాంటివి అడుగుతుంటారు. మహా అయితే మీరు ఏ ప్రాంతానికి చెందినవారు..ఏం చే
Read Moreటీ దుకాణం నడుపుతున్న తండ్రిని మిల్లుకు యజమానిని చేసిన కుమారుడు
సోషల్ మీడియా చాలా మంది యువతకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. దాన్నే వ్యక్తిగత అభిరుచిగా మార్చుకుని విజయం సాధిస్తున్నారు చాలా మంది. ఈ కోవలోకే వస్తాడు ర
Read Moreనిజంగా మీరు ఉండాల్సినోళ్లే.. మీకొచ్చే ఐడియాలు అద్భుతం
ప్రస్తుతం అన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అది పల్లె ప్రాంతమైనా.. పట్టణ ప్రాంతమైనా.. అనుకున్న సమయానికి గమ్య స్థానం చేరుకోవాలంటే త
Read Moreకర్ణాటకలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే : వివేక్ వెంకటస్వామి
బెంగళూరు: కర్ణాటకలో వచ్చేది ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారే అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వె
Read Moreమే 1 నుంచి షిర్డీ బంద్.. దర్శనం ఉంటుందా..లేదా..?
మహారాష్ట్రలోని మతపరమైన పర్యాటక ప్రదేశం షిర్డీలో మే 1 నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నారు. . సాయిబాబా ఆలయాన్ని సంరక్షించేందుకు స
Read Moreజియాఖాన్ ఆత్మహత్య కేసు .. నిర్దోషిగా సూరజ్ పంచోలి
జియాఖాన్ ఆత్మహత్య కేసులో నటుడు ఆదిత్య పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీ నిర్దోషిగా విడుదలయ్యారు . సూరజ్ వల్లే జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడిందన్న
Read Moreఒప్పందాలు ఉల్లంఘిస్తే సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిక
న్యూఢిల్లీ: గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడం వల్లే రెండు దేశాల మధ్య సంబంధాల దెబ్బతింటున్నాయని.. ఇది మొత్తం ద్వైపాక్షిక సంబంధాల ప్రక్రియకే ప్రమాద
Read Moreరామగుండంలో 91 FM .. ప్రారంభించిన మోడీ
పెద్దపల్లి జిల్లా రామగుండంతో పాటుగా దేశంలోని 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలో 100 వాట్స్ సామర్థ్యం కలిగిన 91 FM ట్రాన్స్మిటర్&zwnj
Read More












