దేశం

నూతన పార్లమెంట్‌ భవనం నిర్మించాలనే ప్రతిపాదన పీవీ హయంలోనే వచ్చింది : గులాం నబీ ఆజాద్‌ 

పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనుండటాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయంపై డెమోక్రటిక్‌ ప్రోగ్ర

Read More

Artificial Intelligence : గాంధీజీ, నెల్సన్ మండేలా జిమ్ బాడీలో ఇలానే ఉంటారా..? 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆర్ట్  సోషల్‌ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. ఇటీవల జిమ్‌లో  కసరత్తు చేస్తున్న బిజినెస్‌ టైకూన్

Read More

మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ప్రారంభించనున్న మోడీ

ఉత్తరాఖండ్ లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును  భారత ప్రధాని న‌రేంద్ర మోడీ మే 25 గురువారం రోజున ప్రారంభించనున్నారు. ఈ రైలును ప్రధాని వీడి

Read More

బంపరాఫర్ : రూ. 2 వేల నోటు ఇవ్వండి.. రూ.2,100 సరుకు తీసుకెళ్లండి

రూ. 2నోటును ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో ఆ నోటుకు చిల్లర విడిపించుకోవడానికి ప్రజలు నానా తంటాలుపడుతున్నారు. కొన్ని షాపుల్లో రూ.2వేల నోట్లను

Read More

కొత్త పార్లమెంట్ లో రాజదండం సెంగోల్.. థ్రిల్లింగ్ హిస్టరీ

మన దేశ కొత్త పార్లమెంట్ భవనంలో లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర  ‘సెంగోల్’ రాజదండం (Sengol History) ఏర్పాటు కాబోతోంది. మే 28న స్వయంగా ప్రధా

Read More

ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశంగా జింబాబ్వే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే

ప్రపంచంలో అత్యంత దయనీయమైన దేశంగా జింబాబ్వే నిలిచింది. ఈ లిస్టులో వెనెజులా, సిరియా, లెబనాన్, సూడాన్, అర్జెంటీనా, యెమెన్, ఉక్రెయిన్, క్యూబా, టర్కీ, శ్రీ

Read More

కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా ఖాదర్ ఏకగ్రీవం

కర్ణాటక శాసనసభ స్పీకర్‌గా యూటీ ఖాదర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాదర్ పేరును ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బ

Read More

మరోసారి కోర్టుకు రాహుల్ గాంధీ.. కారణమేంటంటే?

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు. మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో కొత్త పాస్ పోర్

Read More

వీడియోలకు లైక్ కొట్టాడు.. రూ.8.5లక్షలు పోగొట్టుకున్నాడు

ముంబైకి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్ వీడియోలను లైక్ చేసి డబ్బు సంపాదించాలని ప్రయత్నించి రూ.8.5 లక్షలకు పైగా మోసపోయాడు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేసే పని

Read More

మంత్రి పదవి ఇవ్వాలి...సీఎం నివాసం ముందు ఎమ్మెల్యే మద్దతుదారుల ఆందోళన

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  నివాసం ఎదుట హిరియూర్ ఎమ్మెల్యే డి. సుధాకర్ అనుచరులు ఆందోళనకు దిగారు. డీకే శివకుమార్, డి.సుధాకర్ పోస్టర్లతో మద్దతు దారుల

Read More

కొత్త పార్లమెంటుకు తమిళనాడు 'సెంగోల్'.. అమిత్ షా కీలక ప్రకటన

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బ్ర

Read More

గుట్కా, పాన్ మసాలా నిషేధం కొనసాగింపు

గుట్కా, పాన్ మసాల తయారీ, అమ్మకాలపై విధించిన నిషేధాన్ని తమిళనాడు ప్రభుత్వం పొడిగించింది. మే 2024 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింద

Read More

ఇంగ్లాండ్‌‌‌‌లో మేయర్‌‌‌‌గా గుజరాతీ ..బాధ్యతలు చేపట్టిన యాకుబ్ పటేల్

లండన్: ఉత్తర ఇంగ్లాండ్‌‌‌‌లోని లాంక్షైర్ కౌంటీలో గల ప్రెస్టన్ సిటీ కొత్త మేయర్‌‌‌‌గా గుజరాత్​కు చెందిన యాకుబ్

Read More