దేశం
జూన్ 25 నుంచి జూలై 6 వరకు రైళ్లు రద్దు
ఒడిశాలో రైల్వే లైన్లకు మరమ్మతులు చేస్తున్న కారణంగా ఆ మార్గంలో పయనించే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. పునరుద్ధరణ పనుల కారణంగా
Read Moreఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో వాంటెడ్ క్రిమినల్ హతమయ్యాడు. నేరస్థుడిని గుఫ్రాన్గా గుర్తించారు. గు
Read Moreదేశంలో ఉల్లి కాదు.. టమాటా కన్నీళ్లు.. కిలో రూ. వంద దాటి పరుగులు
కొన్ని నగరాల్లో టమాటా ధరలు కిలోకు రూ.100కి చేరాయి. భారీ వర్షాల కారణంగా కూరగాయల రవాణాకు ఆటంకం ఏర్పడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. భారీ వర్షాల కారణంగా స
Read Moreఐదు వందే భారత్ రైళ్లు.. ఒకేసారి ప్రారంభించిన మోడీ
మధ్యప్రదేశ్ లో ప్రధాని మోడీ ఐదు వందే భారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించారు. భోపాల్లో రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుం
Read Moreహైకమాండ్ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీ
ఏఐసీసీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటీ మంగళవారం (జూన్ 27న) జరగనుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నే
Read Moreవివాదాలకు దారి తీస్తోన్న సీఎం కొత్త జిల్లాల ప్రకటన.. గ్రామస్థులపై పోలీసుల లాఠీచార్జి
ఎన్నికల సంవత్సరంలో 19 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎం అశోక్ గెహ్లాట్ తీసుకున్న నిర్ణయం రాజస్థాన్ లో వివాదాలకు దారి తీస్తోంది. కొత్త జిల్లాల ప్ర&z
Read Moreఛీ యాక్ : విమానంలో సీట్ల మధ్య చుచ్చూ పోసిన ప్రయాణికుడు
ముంబై-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో మల విసర్జన చేసిన వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. విమానం గగనతలంలో ఉన్న సమయంలో నేలపై మల, మూత్ర విసర్జన చేశాడనే ఆర
Read Moreపిడుగు పాటు, వర్షాల కారణంగా మొత్తం 20 మంది మృతి
లాహోర్ : పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పిడుగు పాటు, వర్షాల కారణంగా మొత్తం 20 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, చ
Read Moreమేరా బూత్ సబ్సే మజ్బూత్.. ప్రారంభించనున్నప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
హైదరాబాద్, వెలుగు: దేశంలోని బీజేపీ కార్యకర్తలు, నేతలు, నాయకులతో మాట్లాడేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘‘నా పోలింగ్ బూత్ అన్నిటి కన్నా శ
Read Moreప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
మరో ఏడుగురికి గాయాలు.. మహారాష్ట్రలో ఘటన ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రక్కు ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను
Read Moreఏం జరుగుతున్నది? ఇండియాలో అడుగుపెట్టగానే మోదీ అడిగిన తొలి ప్రశ్న
దేశంలో పరిస్థితులను ఆరా తీసిన ప్రధాని పార్టీ లీడర్లు ప్రజల్లోకి వెళ్తున్నారని చెప్పిన నడ్డా తర్వాత సీనియర్ మంత్రులతో భేటీ న్యూఢిల్లీ: &lsq
Read Moreసిగరెట్ తాగిండని స్టూడెంట్ను చావబాదిన టీచర్లు.. ట్రీట్మెంట్ పొందుతూ బాలుడు మృతి
బీహార్లోని చంపారన్లో దారుణం పాట్నా: బీహార్లో దారుణ
Read Moreహిమాచల్ప్రదేశ్లో కుండపోత.. కులు, మండి జిల్లాల్లో ఎడతెగని వర్షాలు
సిమ్లా/మండి: హిమాచల్ప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోలన్, హమీర్పూర్, సిమ్లా, కాంగ్రా, సిరిమౌర్, మండి, కులు జిల్లాలను వరదలు ముంచెత్తుతున్
Read More












