దేశం

భోపాల్–ఇండోర్ వందే భారత్ రైలుకు ప్రయాణికులు కరువు

భోపాల్–ఇండోర్ వందే ఎక్స్‌ప్రెస్ మొదటి రోజు 47 మంది ప్రయాణికులతో మాత్రమే నడిచింది. భోపాల్–ఇండోర్ వందే భారత్ రైలును భోపాల్‌లో జూన్

Read More

జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ప్రయోగ తేదీని వెల్లడించింది.  2023జూలై 13న మధ్యాహ్నం 2:30 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నట్

Read More

ముంబై మునిగిపోతుందా.. అతి భారీ వర్షాల అలర్ట్ తో ఆందోళన

ముంబైలో 2023 జూన్ 28 బుధవారం మధ్యాహ్నం నుంచి  భారీ వర్షం కురుస్తుంది. దీంతో  నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారత వాతావరణ శాఖ (IMD) గురు

Read More

దర్గాలో మహిళ డ్యాన్స్..ఒక్కసారిగా ఊపొచ్చి..రెచ్చిపోయింది

అజ్మీర్ షరీఫ్ దర్గా...ముస్లిం పవిత్ర ప్రార్థనా స్థలం. ఇలాంటి స్థలంలో ప్రజలు ఆ స్థలం పవిత్రను కాపాడాలి. కానీ ఓ యువతి మాత్రం చిల్లరగా ప్రవర్తించింది. ప్

Read More

స్కూల్ బస్సులో మంటలు.. కొద్దిలో బయటపడిన పిల్లలు

ఐదుగురు విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి.  అదృష్టవశాత్తూ విద్యార్థులంతా తృటిలో బస్సు నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్ర ప

Read More

అగ్నిపథ్ కింద.. 21 ఏళ్లకే సైన్యంలో చేరిన హీరో కుమార్తె

ప్రముఖ నటుడి కుమార్తె సైన్యంలో చేరింది. భోజ్‌పురి నటుడు, తెలుగులో పలు సినిమాల్లో విలన్గా  నటించిన  బీజేపీ ఎంపీ రవి కిషన్ కుమార్తె ఇషితా

Read More

బియ్యం లేవు.. పైసలిస్తాం : కిలోకు రూ.34.. కర్నాటక సర్కార్ కీలక నిర్ణయం

కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఎన్నికల మేనిఫెస్టోలో కేంద్రం ఉచితంగా ఇచ్చే ఐదు కిలోల బియ్యంతో పాటు పేదలకు అదనంగా నెలకు తాము మరో ఐదు కి

Read More

5 కోట్ల మంది రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.  చేరుకుకు కనీస మద్దతు ధర పెంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన 2023 జూన్‌ 28న   జరిగిన ఆ

Read More

ఆటోడ్రైవర్ కన్నీళ్లు : ఐదు గంటలు తిరిగితే.. రూ.40 వచ్చాయి..

బెంగళూరులో 5 గంటల పాటు ఆటో నడిపిన డ్రైవర్​ తన అనుభవాన్ని పంచుకుంటూ.. ఏడుస్తున్న వీడియో సోషల్​ మీడియాలో  వైరల్​గా మారింది. ఆ వీడియోలోని వివరాల ప్ర

Read More

చిరుతల భీకర పోరు.. ఒక దానికి గాయాలు

ప్రాజెక్ట్​ చీతాలో భాగంగా తీసుకువచ్చిన చిరుతల మధ్య  భీకర పోరు జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కొట్లాటలో ఒక చిరుత తీవ్రంగా గాయపడిందని అన్నారు. &nb

Read More

ఆధార్ - పాన్ కార్డు లింక్ అయ్యిందో లేదో.. ఇలా తెలుసుకోండి..

భారతదేశంలో పన్ను చెల్లింపుదారులందరికీ ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయాలని ఆదాయ పన్ను శాఖ ఈ నెల జూన్ 30వరకు గడువు విధించింది. ఇంతకుమునుపు ఇది మా

Read More

పానా, స్క్రూడ్రైవర్‌ చేతపట్టిన రాహుల్​గాంధీ

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ పానా, స్క్రూడ్రైవర్​ చేతపట్టారు. కొద్ది సేపు బైక్​మెకానిక్​ గా మారిపోయారు. ఇంతకీ ఎక్కడనుకుంటున్నారా.. ఢిల్లీలో.. &nbs

Read More

ప్రధాని మోడీ వ్యాఖ్యలు.. ముస్లిం లా బోర్డు అర్థరాత్రి సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పిన యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చించేందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిన్న

Read More