దేశం

ఇయ్యాల ఎస్​సీవో సమ్మిట్

న్యూఢిల్లీ: మన దేశ ఆధ్వర్యంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) సమ్మిట్ మంగళవారం వర్చువల్ గా జరగనుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ మీటింగ్

Read More

ఆర్మీలో ఖాళీలను భర్తీ చేసే టైంలేదా?: ఖర్గే

మోదీ సర్కార్ పై కాంగ్రెస్ చీఫ్​ విమర్శలు న్యూఢిల్లీ: ఆర్మీలో కీలకమైన అధికారుల పోస్టుల కొరత విషయంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి

Read More

17న ప్రతిపక్షాల రెండో​ మీటింగ్

కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యేందుకు ప్రతిపక్షాలు ఈ నెల 17న భేటీ కానున్నాయి

Read More

పార్టీ నాదే.. గుర్తూ నాదే

ఎక్కువ ఎమ్మెల్యేలు నా వెంటే ఉన్నారు : అజిత్ పవార్ పార్టీ ప్రయోజనాల కోసమే ప్రభుత్వంలో చేరామని వెల్లడి మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్​గా సునీల్ తట్కరే న

Read More

మణిపూర్​లో శాంతిభద్రతల పునరుద్ధరణకు ఏం చేశారు?

స్టేటస్  రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి  సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: మణిపూర్​లో రెండు జాతుల మధ్య తలెత్తిన హింస నేపథ్యంల

Read More

ఎన్సీపీని మళ్లా నిర్మిస్తా.. కార్యకర్తల్లో ధైర్యం నింపుతం: శరద్ పవార్

సతారా (మహారాష్ట్ర) :  దేశంలో బీజేపీ అపోజిషన్ పార్టీల్లేకుండా చేయాలని చూస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. అయినా, పార్టీని పునర్ నిర్మ

Read More

పెండ్లి కానోళ్లకు పెన్షన్.. అప్లై చేద్దామనుకుంటున్నారా?

త్వరలోనే కొత్త స్కీం తీసుకురానున్న హర్యానా సర్కారు చండీగఢ్: పెండ్లి కాని వాళ్లకు పెన్షన్ ఇచ్చేందుకు హర్యానా సర్కారు రెడీ అయింది. అందుకు కొత్త

Read More

8వ తరగతి బాలికపై అత్యాచారం, హత్య

దిస్పూర్:  అస్సాంలో 16 ఏండ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్​పై అత్యాచారం చేసి, ఆమెను చంపి, మృతదేహాన్ని నదిలోకి

Read More

పార్టీల జమాఖర్చుల లెక్కల కోసం కొత్త పోర్టల్

ప్రత్యేకంగా ప్రారంభించిన ఎలక్షన్ కమిషన్ న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు తమ ఆదాయం, పెట్టిన ఖర్చులకు సంబంధించి ప్రతీ పైసా లెక్క చెప్పాల్సిందేనని ఎలక

Read More

సమీర్ మధ్యంతర బెయిల్​పై జోక్యం చేసుకోలేం

లిక్కర్ స్కామ్​లో ఈడీ పిటిషన్ స్వీకరించేందుకు సుప్రీం నిరాకరణ న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో సమీ ర్ మహేంద్రుకు హైకోర్టు ఇచ్చిన

Read More

చేసిన అభివృద్ధిని..ప్రజలకు చెబుదాం..కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన

రాబోయే 25 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన మోదీ ఆధ్వర్యంలో 5 గంటలపాటు కేంద్ర మంత్రి మండలి సమావేశం

Read More

ముగిసిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం .. కీలక అంశాలపై చర్చ

ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్  సమావేశం ముగిసింది.  కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్ లో దాదాపు 4 గంటల పాటు ఈ సమావే

Read More

నీకు సెల్యూట్ బాసూ : పుట్టుకతోనే చేతుల్లేవు.. కాళ్లతో రాస్తున్నాడు

ఆయనకు రెండు చేతులు లేవు. కానీ, మనోబలం నిండుగా ఉంది. బాగా చదివి ప్రయోజకుడు కావాలనే లక్ష్యం అతడిని వైకల్యాన్ని మరిపించింది.చదవడం సులభమే.. కానీ,చేతులు లే

Read More