దేశం
ప్రేమ కోసం ఏదైనా..PUBG ద్వారా పరిచయం.. వ్యక్తిని కలవడానికి నలుగురు పిల్లలతో ఇండియాకు
ఈ ప్రపంచంలో ప్రేమ కోసం ఎంత దారుణానికైనా ఒడిగట్టే వాళ్ళున్నారు. ప్రేమ కోసం ఏమైనా చేసే వాళ్ళూ ఉన్నారు. దానికి ఉదాహరణే ఈ తాజా సంఘటన. ప్రేమ కోసం ఓ పాకిస్థ
Read Moreఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ
2024 ఎన్నికల వేళ బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత అలర్ట్ అయిన బీజేపీ ఐదు రాష్ట్రాలకు కొత్త
Read Moreవాహనాలపై దూసుకెళ్లిన కంటైనర్.. 9 మంది మృతి
మహారాష్ట్రలోని ధూలే జిల్లా షిర్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాద జరిగింది. ఓ భారీ కంటైనర్ వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా..22 మందిక
Read Moreభారత దౌత్యవేత్తలు లక్ష్యంగా ఖలిస్థాన్ బెదిరింపు పోస్టర్లు
కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాదుల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత దౌత్యవేత్తలే కారణమంటూ
Read Moreవాళ్ల తిక్క కుదిరింది : మున్సిపల్ ఆఫీసులోకి బల్లులు వదిలి.. తరువాత పాములతో వస్తానంటూ వార్నింగ్
గవర్నమెంట్ ఆఫీస్లో పనులు అంటే ఎలా ఉంటాయ్.. వేరే చెప్పాలా.. మీకూ అనుభవంలో ఉన్నవే కదా.. చిన్న పనికి పది సార్లు తిరగాలి.. చివరికి అవుతుందా అంటే గ్యారె
Read Moreహిమాలయాల్లోని ఈ మొక్క తింటే.. క్యాన్సర్ రాదు, సామర్థ్యం పెరుగుతుంది
పితోర్ఘర్ జిల్లాలోని (ఉత్తరాఖండ్) ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ప్రత్యేకమైనదిగా భావించే ఒక ఫంగస్ పెరుగుతుంది. దీనికి మార్
Read Moreమద్యం సీసాలతో సాయిబాబాకు అభిషేకం..
మనం ఆలయానికి వెళ్తే కోరికలు తీరడానికి కొబ్బరికాయలు కొడతాం. పూలు, లేదా పాలతో అభిషేకం నిర్వహిస్తాం. భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పిస్తాం. కానీ ఓ ఆల
Read Moreఐడియా ఎవడబ్బ సొత్తు కాదు : మొబైల్స్, ల్యాప్ టాప్ ATM మెషీన్
టెక్ ప్రపంచం మెరుపు వేగంతో ముందుకు సాగుతోంది. టెక్నాలజీకి తగ్గట్టుగా ప్రజలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కృత్రిమ మేధస్సు, సాంకేతిక అవగాహన సహాయంత
Read Moreఅసలేం జరిగింది : మేక కన్ను తిన్నాడు.. ఆ వెంటనే చచ్చిపోయాడు
'కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా'.. ఈ డైలాగ్ వినగానే అప్పట్లో సంచలనం సృష్టించిన నరసింహా నాయుడు సినిమానే గుర్తొస్తుంది. ఇప్పుడు జరిగిన
Read More10 వేల మందితో అమెరికాలో మార్మోగిన భగవద్గీత పారాయణం..
అమెరికాలోని టెక్సాస్లో గురు పూర్ణిమ సందర్భంగా జరిగిన భగవద్గీత పారాయణంలో జులై4న 10 వేల మంది పాల్గొన్నారు. యోగా సంగీత, ఎస్జీఎస్ గీత ఫ
Read Moreచెక్ ఇట్ : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
ఆయిల్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు మరో సారి షాక్ ఇచ్చాయి. జులై 4న సిలిండర్ ధరను మరో సారి పెంచి వ్యాపారుల చెవిన మరో పిడుగులాంటి వ
Read Moreకార్గిల్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.7 తీవ్రత నమోదు
జూలై 4న ఉదయం 7:38 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 4.7 తీవ్రతతో కార్గిల్ లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, కార్గిల్&zwn
Read Moreగ్రీన్ హాట్ : పచ్చి మిర్చి కిలో రూ.400
దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు టమాటా సరసన పచ్చిమిర్చి, అల్లం కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో
Read More












