దేశం
కిలో టమాటా 250 రూపాయలు.. కొనాలంటే లాక్షాధికారులం కావాలి..
భారతీయ వంట గదిలో విరివిగా ఉపయోగించే కాయగూర టమాట ధరలు గత కొంత కాలంగా ఎంతలా పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. చివరికి కిలో టమాట ధర సెంచరీ దాటి, డబుల్ సెంచ
Read Moreగుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి షాక్..
గుజరాత్ హైకోర్టులో రాహుల్గాంధీకి షాక్ తగిలింది. పరువు నష్టం దావా కేసులో ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని వేసిన పిటిషన్
Read Moreఅంబానీ కోడలు డ్రస్సు ధరతో.. ఓ కుటుంబం ఏడాది బతికేయొచ్చు
సామాన్యులు, మధ్య తరగతి వాళ్లు కొత్త డ్రస్సు కొనుక్కోవాలంటే.. ముందు రేటు స్టిక్కర్ చూస్తాం.. అదే డబ్బున్నోళ్లు అయితే బ్రాండ్ చూస్తారు.. అలాంటిది అంబానీ
Read Moreబాగా ప్రస్టేషన్ లో ఉన్నాడు.. తాగి కుక్కలపైనే దాడి చేశాడు..
సహజంగా కుక్కలు దాడి చేశాయి.. కుక్కలు కరిచాయి అని వింటుంటాం.. ఇక్కడ సీన్ రివర్స్.. వీడు ఎవడో కానీ.. బాగ
Read Moreఇవాళ డీఐజీ.. మొన్న సీఐ.. పోలీస్ అధికారుల ఆత్మహత్యల వెనక కారణం ఏంటీ?
తమిళనాడు కోయంబత్తూరులో డిప్యూటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కోయంబత్తూర్ రేస్ కోర్స్లోని తన క్
Read Moreభారీ నుంచి అతి భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సారి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించాయ
Read Moreస్కూల్ బయట మహిళను కాల్చి చంపిన్రు
గౌహతి: మణిపూర్లో హింసాత్మక ఘటనలు ఇంకా ఆగడం లేదు. గురువారం ఓ స్కూలు బయట నిలబడి ఉన్న మహిళను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఇంఫాల్ వె
Read Moreకాళ్లు, చేతులు కేబుల్స్ తో కట్టేసి.. బతికుండగానే పూడ్చిపెట్టిండు
కాన్బెర్రా(ఆస్ట్రేలియా): ప్రేమించిన అమ్మాయి తనను దూరం పెట్టడంతో కోపం పెంచుకున్న ఓ యువకుడు ఆమెను బతికుండగానే సజీవ సమాధి చేశాడు. ఈ దారుణ ఘటన
Read Moreలిక్కర్ స్కాం కేసు.. బెయిలు కోసం సుప్రీంకు సిసోడియా
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో బెయిల్ కోసం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా సుప్రీంక
Read Moreజులై 14న చంద్రయాన్‑3
న్యూఢిల్లీ: చంద్రయాన్‑–3 మిషన్ ను ఈ నెల 14న ప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం ప్రకటించింది. ఏపీలోని శ్రీహరికోట న
Read Moreప్రధానికి భార్య ఉండాలి..లేకపోతే అధికారిక నివాసంలో ఉండొద్దు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి పదవిలోకి ఎవరు వచ్చినా భార్య లేకుండా ఉండొద్దని ఆర్జేడీ చీఫ్లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. మెడికల్ చెకప్ కోసం గురువారం ఢిల్లీకి
Read Moreఅజిత్ పవార్ సహా ఆ11 మందినీ గెంటేశాం
శరద్ పవార్ వర్గం ఎన్సీపీ ప్రకటన పార్టీ వర్కింగ్ కమిటీ భేటీలో 8 తీర్మానాలకు ఆమోదం ఎన్సీపీకి నేనే ప్రెసిడెంట్
Read Moreబార్లు, రెస్టారెంట్లు 24 గంటలు ఓపెన్
ఇకపై ఎప్పుడంటే అప్పుడు లిక్కర్, వేడివేడి ఫుడ్దొరకనున్నాయి. బార్లు, రెస్టారెంట్లను 24 గంటలు నడుపుకునేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్
Read More












