దేశం
మధ్యప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీ నిర్మలా బుచ్ కన్నుమూత
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళ చీఫ్ సెక్రటరీ నిర్మలా బుచ్ కన్నుముశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. 2
Read Moreశ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీ
Read Moreచంద్రగిరిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. సీఐ కాళ్లు పట్టుకున్న వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లోని చంద్రగిరి నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అడ్డు అదుపు లేకుండా లారీల్లో తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఇసు
Read Moreతిరిగి ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 3 రోజుల క్రితం బ్రేక్ పడిన అమర్నాథ్ యాత్ర జులై 9 న మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇవ
Read MoreHeavy rains: ఎడతెరిపిలేని వర్షాలు..అమర్నాథ్ యాత్రకు బ్రేక్..బేస్ క్యాంపుల్లోనే 50 వేల మంది యాత్రికులు
ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు 24 గంటల పాటు వాతావ
Read Moreఢిల్లీ వీధుల్లో నదుల్లా పారుతున్న వరద.. 40 ఏళ్ల రికార్డు బ్రేక్
దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వివిధ అవసరాలు, పనుల మీద బయటకి వచ్చే వారి రాకపోకలకు
Read MoreHeavy rains: అతి భారీ వర్షాలు..20 ఏళ్లలో ఇదే మొదటిసారి
గురుగ్రామ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వానల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. జులై 08వ తేదీ శనివారం భారీ వ
Read Moreఢిల్లిని ముంచెత్తిన వాన..ఆదివారం సెలవు రద్దు చేసిన సీఎం
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకే రోజు 153మీ. వర్షపాతం నమోదైంది. 25 జూలై 1982 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతమంటూ భారత మెట్రోలాజికల్ డి
Read Moreబీభత్సమైన వర్షాలు..నదులను తలపిస్తున్న వరదలు.. ఉత్తరభారతం అతలాకుతలం
భారీ వర్షాలు, వరదలకు ఉత్తర భారతం విలవిల్లాడుతోంది. పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు నదులు ఉప్పొం
Read Moreకాషాయ రంగులో వందేభారత్ ట్రైన్స్.. లుక్కు అద్దిరిపోయిందిగా
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రారంభించిన వందే భారత్ రైళ్లు ఇకపై కాషాయ రంగులో దర్శనమివ్వనున్నాయి. అయితే ఇవి చెన్నైలోని ఇంటిగ్రల్కోచ్ ఫ్యాక్టరీలో ఉన్
Read Moreఏసీ రైళ్ల చార్జీల్లో డిస్కౌంట్.. ఆఫర్ ప్రకటించిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ, వెలుగు: సిట్టింగ్ అకామడేషన్ ఉన్న ఏసీ రైళ్ల చార్జీల్లో రైల్వే శాఖ డిస్కౌంట్ స్కీంను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గడచిన 30 రోజుల్లో 50 శాత
Read Moreకృష్ణా ట్రిబ్యునల్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ, వెలుగు: కృష్ణా నది జల వివాదాల ట్రిబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. ట్రిబ్యునల్ గడువును 2024 మార్చి 31 వరకు పొడగ
Read Moreఐదు రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్
న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ శనివారం కీలక భేటీ నిర్వహించింది. ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో జరిగ
Read More












