దేశం

టైటాన్ టూరిస్ట్ సబ్ మెర్సిబుల్ ప్రమాదానికి కారణాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు..

గత నెలలో జరిగిన వినాశకర టైటాన్ టూరిస్ట్ సబ్‌మెర్సిబుల్ పేలుడుపై సంచలన విషయాలను వెలుగులోకి వచ్చాయి.  సబ్ మెర్సిబుల్ డిజైన్‌లోని అనేక లోప

Read More

ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఉమెన్ చాందీ : నరేంద్ర మోదీ

కాంగ్రెస్ నేత, కేరళ మాజీ సీఎం ఉమెన్  చాందీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.  ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక

Read More

తాజ్మహల్ను తాకిన యమునా నది

యమునకు మళ్లీ పెరిగిన వరద వాటర్ లెవెల్ 205.76 మీటర్లు ఉత్తరాఖండ్‌‌‌‌, హిమాచల్‌‌‌‌, యూపీలో 5 రోజులు వానలు ఉత్

Read More

హైదరాబాద్ లో 19, 20 తేదీల్లో తాగునీళ్లు బంద్

గోదావరి మెయిన్ పైప్​లైన్ లీకేజీ రిపేర్లు చేపట్టనున్న వాటర్ బోర్డు సికింద్రాబాద్​, వెలుగు: ఈ నెల19న ఉదయం 6 గంటల నుంచి 20న సాయంత్రం 6 గంటల వరకు వాట

Read More

పాలమూరు బిడ్డ నటరాజ్​కు.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు

ప్రెసిడెంట్ ముర్ము చేతుల మీదుగా బంగారు పతకం న్యూఢిల్లీ, వెలుగు: రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మూడు దశాబ్దాలుగా సేవకార్యక్రమాలు చేస్తున్న పాలమూరుకు చె

Read More

దళిత బాలికపై గ్యాంగ్​ రేప్​

ముగ్గురు స్టూడెంట్లతో సహా రాజస్థాన్​లో నలుగురి అరెస్ట్​ జైపూర్: రాజస్థాన్​లోని జోధ్​పూర్​లో దళిత బాలికపై ఆదివారం గ్యాంగ్​రేప్​జరిగింది. బాలిక బాయ

Read More

యూట్యూబర్‌‌‌‌‌‌‌‌ ఇంట్లో ఐటీ సోదాలు

ఉత్తరప్రదేశ్‌‌‌‌ బరేలీలో ఘటన న్యూఢిల్లీ: యూట్యూబ్‌‌‌‌ చానల్‌‌‌‌ ద్వారా కోటి రూపాయలు స

Read More

వందే భారత్​లో మంటలు.. 37 మందికి తప్పిన ప్రమాదం

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న వందే భారత్ రైలులో మంటలు చెలరేగాయి. రాణికమలాపతి–హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ ఎక్స్&

Read More

పట్టాల పొంటి నడిచారని గుంజీలు తీయించారు

గోవా–కర్నాటక సరిహద్దుల్లోని ఫేమస్  దూద్ సాగర్  జలపాతం చూసేందుకు వెళ్లిన ట్రెక్కర్లతో రైల్వే పోలీసులు గుంజీలు తీయించారు. ముందు స్టేషన్​

Read More

అది అవినీతి నేతల కూటమి.. ప్రతిపక్షాల మీటింగ్​పై బీజేపీ చీఫ్​ నడ్డా ఫైర్​

  ఇయ్యాల ఎన్డీయే మీటింగ్ మిత్రపక్షాలకు బీజేపీ ఆహ్వానం 38 పార్టీలు హాజరు అవుతాయంటున్న నేతలు మాది దేశ సేవ కోసం ఏర్పడిన కూటమన్న నడ్డా

Read More

కజిరంగా నేషనల్​ పార్క్​లోకి వరద

గువాహటి: అసోంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. సుమారు లక్షమంది ప్రజలు వరదనీటిలో చిక్కుకుపోయారు. మరోవైపు వరదనీరు కజిరంగ

Read More

సింగపూర్​లో ఎంపీలుగా మనోళ్లు ముగ్గురు

వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం సింగపూర్: మన దేశ మూలాలున్న ముగ్గురు సింగపూర్ వాసులు.. ఆ దేశ పార్లమెంట్ ఎంపీలుగా నామినేట్ అయ్యారు. సింగపూర్ ఇండియన్ చాంబర్

Read More

బెంగళూరులో ప్రతిపక్ష నేతలు..నేడు కూటమిపై చర్చ

  బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాలు 26 పార్టీల లీడర్లతో సోనియా సమావేశం యూపీఏ పేరు మార్చాలన్న డిమాండ్​పై కసరత్తు లోక్​సభ ఎన్ని

Read More