దేశం

ఈ రెండు మ‌సీదుల‌ను తొల‌గించండి.. నోటీసులు ఇచ్చిన రైల్వే శాఖ‌

ఢిల్లీలోని రెండు మసీదులకు రైల్వే శాఖ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో ఆక్రమణలను తొలగించాలని కోరింది. ఉత్తర రైల్వే ఆధీనంలో ఉన్న బెంగాలీ మార్కెట్ మసీద

Read More

ముంబైలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

దేశ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. ముంబైలోనూ అడపాదడపా వర్షాలు కురవడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈరో

Read More

ఏం టాలెంట్ రా బాబూ.. నెత్తిపై మూడు గ్యాస్ సిలిండ‌ర్లతో డాన్స్..

మామూలుగా ఒక్క సిలిండర్ ను ఎత్తితేనే చాలా గొప్పగా చూస్తాం. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సిలిండర్లను నెత్తిపై పెట్టుకుని

Read More

ఈ దుర్యోధ‌న‌.. దుశ్సాన ప‌ర్వంలో.. కూర‌గాయ‌ల మార్కెట్ లో.. మ‌హిళ‌ల బ‌ట్ట‌లు ఊడ‌దీశారు..

పశ్చిమ బెంగాల్: మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానుష ఘటన మరువకముందే పశ్చిమ బెంగాల్ లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. మాల్దా జిల్లాలోని పకుహ

Read More

మణిపుర్​ హింసాకాండ.. 6వేలకు పైగా కేసులు నమోదు

మణిపుర్​లో జాతుల మధ్య.. రిజర్వేషన్ రేపిన కార్చిచ్చులో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. ఈ గొడవల్లో ఇప్పటి వర

Read More

అమెరికా అమాంతం పెరిగిన బియ్యం ధరలు.. స్టోర్లలో నోస్టాక్ బోర్డులు..

భారత్ ఎగుమతులపై నిషేధంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి.  ముఖ్యంగా అమెరికాలో  రేట్లు భారీగా పెరిగాయి. డల్లా

Read More

సీమా, సచిన్‌లకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

ప్రేమంటూ భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుడితో కలిసి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సీమా హైదర్(30) 2023 జూలై 22 శనివారం ఉదయం అస్వస్థతకు గురైంది. ఆమె

Read More

నా భర్తను, కొడుకును కూడా చంపేశారు.. మణిపూర్ వీడియోలోని బాధితురాలి తల్లి

మణిపూర్ లో ఇటీవల బయటికొచ్చిన హింసాత్మక, దారుణమైన ఘటనకు సంబంధించిన వీడియోపై దేశం మొత్తం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ ఘటనపై వీడియోలో ఉన

Read More

మణిపూర్ హింసపై ..పార్లమెంట్​లో ఆగని రచ్చ

రెండోరోజూ కొనసాగిన ప్రతిపక్షాల నిరసనలు  ఉభయసభల్లో  గందరగోళం ప్రతిపక్షాలే చర్చ జరగనివ్వడం లేదన్న రాజ్​నాథ్​సింగ్​ మణిపూర్ లో ఇద్ద

Read More

తెలంగాణలో అభివృద్ధి పనులకు రూ. 3వేల747 కోట్లు రిలీజ్

ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ నిమ్స్, ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ కాకతీయ మెడ

Read More

ఫారిన్‌‌ కంపెనీల్లో షేర్స్‌‌ కొంటామని మోసం

రూ.318 కోట్లు వసూలు చేసిన కంపెనీలు రెండు కంపెనీలకు చెందిన రూ.59.37 కోట్ల ఆస్తులను అటాచ్‌‌ చేసిన ఈడీ హైదరాబాద్‌‌, వెలుగు: ఫారిన

Read More

కార్మికులలో స్కిల్స్ పెంచాలి: ప్రధాని మోదీ

జీ20 ఉపాధి, కార్మిక మంత్రుల సమావేశంలో ప్రధాని పిలుపు టెక్నాలజీ యుగానికి అనుకూలంగా వర్క్​ఫోర్స్​ను సిద్ధం చేయాలని సూచన ఇండోర్: కొత్త టెక్నాలజీకి అనుగ

Read More

గొర్రెలు, బర్రెలు, పింఛన్లు అంటూ..బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్రు: ఆర్.కృష్ణయ్య

పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలె: ఆర్.కృష్ణయ్య జంతర్ మంతర్ లో ధర్నా.. పలు పార్టీల నేతల మద్దతు న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు రాజ్యాధికారంలో

Read More