దేశం

మణిపూర్ అల్లర్లపై.. పార్లమెంట్​లో మోదీ మాట్లాడాలె : ప్రతిపక్షాలు

మణిపూర్ అల్లర్లపై.. పార్లమెంట్​లో మోదీ మాట్లాడాలె ఉభయ సభల్లో ప్రతిపక్షాల పట్టు రాజ్యసభలో ఆప్​ సభ్యుల లొల్లి బయట ప్రకటనలు చేయడమేంటని మండిపాటు

Read More

మున్సిపాలిటీల్లోకి కంటోన్మెంట్లు: రాజ్నాథ్ సింగ్

హైదరాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్లను సమీపంలోని మునిసిపాలిటీల్లో కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర రక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు స

Read More

తమిళనాడులో మహిళలకు ప్రతినెల రూ.వెయ్యి

ధర్మపురి: స్టాలిన్​ సర్కార్​ తమిళనాడులో మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి అందజేయనుంది. మంత్లీ బేసిక్​ ఇన్​కమ్​ స్కీమ్​రిజిస్ర్టేషన్​క్యాంప్​ను సోమవారం సీఎం

Read More

బ్యాంకు ఖాతాలు అద్దెకు తీసుకుని... రూ.కోట్లు దేశం దాటిస్తున్నరు

ఓ జాబ్‌‌‌‌‌‌‌‌  ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌ కేసులో  సైబర్‌‌&zwn

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్..కవిత పిటిషన్ విచారణ 28కి వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర దర్యాప్తు సంస్థలు మహిళలను ఆఫీసుల్లో కాకుండా, ఇంట్లోనే విచారించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను

Read More

57 వేల పురాతన ఆలయాలను బాగు చేయనున్న టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ (TTDT) దక్షిణ భారతదేశంలోని 57 వేల దేవాలయాల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం ట్రస్ట్ ప్రత్యేక మౌలిక సదు

Read More

రైలు కొనుక్కోవాలి.. రూ.300 కోట్లు అప్పు ఇవ్వండి

కొత్త ఇల్లు కొనాలని.. కొత్త కారు కొనాలని.. బ్యాంకు లోన్ అడగటం సహజం. ఆఖరికి విమానాలు కొనడానికి బ్యాంకు లోన్లు తీసుకున్న వ్యాపారవేత్తలు ఉన్నారు. మరి బ్య

Read More

రూ.712 కోట్ల స్కాం.. 15వేల మంది బాధితులు ఇండియన్సే..

చైనీస్ ఆపరేటర్లు నిర్వహిస్తున్న రూ.700 కోట్ల విలువైన క్రిప్టోవాలెట్ పెట్టుబడి మోసానికి గురైన కనీసం 15 వేల మంది భారతీయులలో సాఫ్ట్​ వేర్​ నిపుణులు సైతం

Read More

వీడియోకు ఫోజులిచ్చాడు.. జారి గల్లంతయ్యాడు

సోషల్​ మీడియా సరదాలు ప్రాణాలు తీస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ జంట సముద్రం ఒడ్డున ఫొటోలు దిగుతుంటే.. ఓ రాకాసి అల అమాంతం మహిళను సంద్రంలోకి లాక్కెళ్లింది

Read More

పిచ్చి పీక్స్: రైల్వే ట్రాక్ పై తల్లి డాన్సులు.. కూతురు షూట్

సోషల్ మీడియా మోజులో పడి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఓవర్ నైట్ స్టార్ అయిపోవన్న కోరికతో.. కొంత మంది యువతీ యువకులు తోటి వారిక

Read More

సీమా హైదర్‌లా కాదు.. త్వరలో ఇండియాకు వస్తా: ప్రేమ కోసం పాక్ వెళ్లిన మహిళ

రాజస్థాన్‌కు చెందిన అంజు(34) అనే వివాహిత ఫేస్‌బుక్‌లో పరిచయమైన తన ప్రేమికుడిని కలవడానికి ఇండియా బార్డర్ దాటి పాకిస్థాన్‌లోకి వెళ్ల

Read More

పెళ్లయిన మూడో రోజు.. భార్య ఆత్మహత్య వెనక మిస్టరీ ఏంటీ?

నాలుగు రోజుల క్రితమే వివాహమైన ఓ 22 ఏళ్ల యువతి పంచశీల నగర్‌లోని తన భర్త ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటన జూలై 23న మధ్యప్రదేశ్

Read More

వరదల్లో కొట్టుకుపోయిన 100 గ్యాస్ సిలిండర్లు..

గుజరాత్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి.  రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  వాహనాల రాకపోకలకు తీవ

Read More