
దేశం
ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త చీఫ్గా ఎస్ పరమేష్
భారత తీర రక్షక దళం ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త చీఫ్గా ఎస్ పరమేష్ను నియమిస్తున్నట్లు భారత ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈయన అక్టోబరు 15న
Read Moreబెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. బోరున ఏడ్చిన పవిత్ర గౌడ
రేణుకాస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ బెయిల్ పిటిషన్లను బెంగళూరులోని సెషన్స్ కోర్టు తిరస్కర
Read Moreజమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్ప
Read Moreఈ జీవితానికి ఇది చాలు.. మళ్లొస్తా: ఆత్మహత్య చేసుకున్న డీసీపీ కుమారుడు
మహారాష్ట్ర డీసీపీ షిల్వంత్ నాందేడ్కర్ ఏకైక కుమారుడు సాహిల్ శిల్వంత్(17) ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్రపతి సంభాజీనగర్లోని తమ ఇంట్లోనే పడకగదిలో ఉరివే
Read Moreఎంత పని చేశారురా : ప్రభుత్వం నుంచి రూ.3 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
ఒకే నెలలో జరిగిన రెండు వేరు సైబర్ దాడుల్లో భారత ప్రభుత్వ ఏజెన్సీకి 3 కోట్ల నష్టం వాటిల్లింది. అసలైన ఈ-మెయిల్స్ను భర్తీ చేసిన హ్యాకర్.. మోసపూరిత
Read Moreఈ దివాళీకి టపాసులు కాల్చొద్దు.. అసలు అమ్మొద్దు : ప్రభుత్వం ఆదేశాలు
దీపావళి పండుగ వస్తుంది.. 2024, అక్టోబర్ 31వ తేదీ.. దసరా అయిపోవటంతో.. ఇప్పుడు అందరి దృష్టి దీపావళిపై పడింది. మరో రెండు, మూడు రోజుల్లో టపాసుల షాపులు కూడ
Read MoreRatan Tata: స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి రతన్ టాటా పేరు
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా చేసిన కృషికి గానూ.. మహారాష్ట్ర రాష్ట్ర నైపుణ్యాభివృద
Read Moreముంబై వెళ్లేవారికి గుడ్ న్యూస్ : ఫ్రీగా ప్రయాణించండి.. టోల్ ఫీజు లేదు..
2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం ప్రకటించింది
Read Moreపెళ్లి చేసి చూడు: ఈ పెళ్లిళ్ల సీజన్లో 6 లక్షల కోట్ల వ్యాపారం
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ షురూ అయింది. ఈనెల 12 నుంచి డిసెంబర్ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ 3 నెలల్లో వేల స
Read Moreరెండు ఇండిగో విమానాలకు బాంబ్ బెదిరింపు
రెండు ఇండిగో విమానాలకు బాంబ్ బెదిరింపు వచ్చింది. అక్టోబర్ 14న ఉదయం రెండు విమానాలు ముంబై నుంచి టేకాఫ్ కావాల్సి ఉంది. వాటిలో ఒకటి ముంబై నుంచి (విమ
Read Moreడేంజర్ లో మన ఫ్యూచర్... క్లైమేట్ సైంటిస్టుల హెచ్చరిక
భూగోళంపై భారీగా పెరుగుతున్న సీవోటూ, మీథేన్ ఉద్గారాలు తగ్గించకుంటే కష్టమేనంటూ క్లైమేట్ సైంటిస్టుల హెచ్చరిక న్యూయార్క్: ఓ పక్క అమెరికాలో వరుసగ
Read Moreసల్మాన్ఖాన్కు భద్రత పెంపు
సిద్ధిఖీ హత్యతో రాజకీయవర్గాలతోపాటు బాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. సిద్ధిఖీకి సన్నిహితుడైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు ముప్పు పొంచి ఉన్నదనే వార్తలు వ
Read Moreపీఎం గతిశక్తితో వేగంగా అభివృద్ధి: ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: దేశ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ‘పీఎం గతిశక్తి’ స్కీమ్ను తీసుకొచ్చామని ప్రధాని మోదీ
Read More