దేశం
ఎయిరిండియా కొత్త లోగో.. ఎరుపు, తెలుపు, ఊదా రంగులతో..
ఎయిర్ ఇండియా కొత్త లోగోను తెరపైకి తీసుకొచ్చింది. రీబ్రాండింగ్ తర్వాత కొత్త లోగోను తీసుకొచ్చింది. ప్లేన్ కలర్ స్కీమ్ను సంస్థ ఆవ
Read Moreమోదీపై అధిర్ రంజన్ సంచలన వ్యాఖ్యలు..మోదీ సూపర్ కౌంటర్
లోక్సభలో మణిపూర్ అంశంలో అధికార, విపక్షాల మధ్య పరస్పరం తీవ్రమైన ఆరోపణలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్
Read Moreవీగిపోయిన అవిశ్వాసం.. మూజువాణి ఓటుతో..
లోక్సభలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఓటింగ్ లేకుండానే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రధాని మోద
Read Moreఈశాన్య రాష్టాల గురించి విపక్షాలు మాట్లాడడం సిగ్గుచేటు : మోదీ
భారతదేశం దేశం మణిపూర్ వెంట ఉందని చెప్పారు ప్రధాని మోదీ. అధికారం లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఇంతహీనంగా మాట్లాడుతారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చరిత్ర
Read Moreకాంగ్రెస్ పై అన్ని రాష్ట్రాలు నో కాన్ఫిడెన్స్ ప్రకటించాయి.. కుటుంబ పేర్లంటే కాంగ్రెస్కు వ్యామోహం..
విపక్షాలది ఇండియా కూటమి కాదు..అది ఘమిండియా కూటమి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్డీఏలో రెండు Iలు చేర్చారని..మొదటి I 26 పార్టీల
Read Moreమోదీ తీవ్ర విమర్శలు..లోక్ సభ నుంచి విపక్షాల వాకౌట్
లోక్ సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేసింది. సభలో కాంగ్రెస్ తో పాటు..విపక్షాలపై ప్రధాని మోదీ చేసిన విమర్శలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు కాంగ్
Read Moreమళ్లీ అధికారం మాదే..2028లోనూ విపక్షాలు అవిశ్వాసం తీసుకొస్తాయి : ప్రధాని మోదీ
పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ్కి ఒక విజన్
Read Moreలోక్ సభలో బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగం..
తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణలో 24 గంటలు కర
Read Moreమీ దరిద్రమేంటో అర్థం కావడం లేదు: అవిశ్వాసంపై విపక్షాలను కడిగేసిన మోదీ
అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలు తీరును ఎండగట్టారు. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం బీజేపీ నేతృత్వంలోని ఎన్
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ రెండో అనుబంధ ఛార్జీషీటు
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. లిక్కర్ స్కాం వ్యవహారంలో సీబీఐ రెండో అనుబంధ ఛార్జీషీటును పరిగణనలో
Read More100 కోట్ల ప్రజల.. వెయ్యేళ్ల కలను నిర్మించే బాధ్యత నాది : మోదీ
2024 ఎన్నికల్లో పాత రికార్డులన్నీంటిని బద్దలు కొట్టి మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రధాని మోదీ అన్నారు. 2018లోనూ తమపై విపక్షాలు అవిశ్వాసం పెట్టాయన
Read Moreస్కూలుకు వెళ్తున్న పాపపై ఆవు దాడి..పగబట్టినట్లే..(వీడియో)
పాపపై పగబట్టినట్లు.. ఓ ఆవు విచక్షణ రహితంగా దాడి చేసింది. స్కూల్ కు వెళ్తున్న ఓ పాపను ఆవు వెంటాడి మరి దాడి చేసింది. చుట్టు ప్రక్కల వాళ్లు ఆవును బెదిరిం
Read Moreదేవుడా ఏంటిది : కరోనా కొత్త వైరస్.. అమెరికాకూ పాకింది
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే EG 5 వేరియంట్ అనే కొత్త వైరస్ దే
Read More












