దేశం

కొత్త హరిత విప్లవం రావాలి: అమిత్ షా

గాంధీధామ్‌‌: ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయం మార్గాన్ని చూపాలంటే.. భారతదేశానికి కొత్త హరిత విప్లవం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

Read More

నీట్‌‌ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ క్లియరెన్స్ ఇవ్వను: గవర్నర్ ఆర్.ఎన్.రవి

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్- కమ్- ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును ఎప్పటికీ క్లియర్ చేయబోనని ఆ రాష్ట్ర గవర్నర

Read More

యాక్సిడెంట్​ చేసి పారిపోతే.. పదేండ్ల జైలు శిక్ష

హిట్  అండ్  రన్  కేసులకు కళ్లెం వేయాలని కేంద్రం నిర్ణయించింది. ర్యాష్​  డ్రైవింగ్  చేసి ఎవరైనా వ్యక్తి మరణానికి కారణమై ఘటనా స

Read More

ఎన్‌సీఈఆర్‌టీ కొత్త సిలబస్‌ కమిటీలో సుధామూర్తి, శంకర్‌ మహదేవన్‌

జాతీయ స్థాయిలో 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, ప్రణాళికలను ఖరారు చేసేందుకు ‘ది నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్&zw

Read More

అండర్ వాటర్ హోటల్లో నేనుండలేను..కారణం ఇదే

తనకు నచ్చేవి..విచిత్రమైనవి..విభిన్నమైన, ఆసక్తికరమైన విశేషాలను జనంతో పంచుకునే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ సారి సోషల్ మీడియాలో  ఒక హోట

Read More

యూత్ ఫిట్ గా ఉండాలంటే.. ఇలా చేయండి

ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ యువతపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే  యువత ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే వారు తమ లక్ష్యాలను సాధించగలుగుతారు. మరి యువత ఆరోగ్యం

Read More

ఊటీలో రాహుల్​ సందడి.. గిరిజనులతో కలిసి డ్యాన్స్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తమిళనాడులో పర్యటించారు. శనివారం రోజు (ఆగస్టు 12న) ఊటీకి వెళ్లిన ఆయన అక్కడి తోడా గిరిజనులతో కలిసి సంప్రదాయ నృత్యం

Read More

స్కూల్పై పిడుగు..16 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఒడిశా రాష్ట్రం కేంద్రపరా జిల్లాలోని గరద్‌పూర్‌లో ఓ పాఠశాలపై పిడుగు పడింది.  కుదనగారి ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులు తరగతి గదిలో నుంచి బయ

Read More

విద్యార్థులకు షాకిచ్చిన కెనడా యూనివర్సిటీ.. అడ్మిషన్ లెటర్స్ రద్దు

విదేశాల్లో చదువు అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు తండోపతండాలుగా తరలివెళ్తున్న సంగతి తెలిసిందే. వీరి తాకిడికి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్

Read More

సెప్టెంబర్ జరగనున్న జీ20 సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని

సెప్టెంబర్ నెలలో ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు తాను హాజరవుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు. ఢిల్లీలో భారతదేశం అధ్యక్షతన జరిగే

Read More

డెలివరీ బాయ్ వేషంలో రూ.25 వేలు మోసం.. ఎలా జరిగిందంటే

మోసగాళ్లు.. ఎప్పుడు ఎవరు దొరుకుతారా.. ఎలా మోసం చేయాలా అని వేచి చూస్తుంటారు.  దీనికోసం ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.  ప్రస్తుతం ఇంట్లో

Read More

11 ఎకరాల్లో రూ.100 కోట్లతో సంత్​ రవిదాస్​ స్మారకం.. భూమిపూజ చేసిన ప్రధాని

త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు. సాగర్ జిల్లాలో ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్త సంత్ రవిదాస్‌ స్మా

Read More

కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్సెస్ మహిళా కానిస్టేబుల్.. నాకు ఏదైనా జరిగితే కేఎస్ ఆనందే బాధ్యత

కర్నాటక కాంగ్రెస్ లో ఓ ఎమ్మెల్యే ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళా కానిస్టేబుల్ ఆరోపణలు ఆ ఎమ్మెల్యేను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తనకు ఏద

Read More