దేశం

చదువుకోని.. చదువురాని రాజకీయ నేతలకు ఓట్లు వేయొద్దు..

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లోగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది.

Read More

వర్ష బీభత్సం.. కుప్పకూలిన డిఫెన్స్ కాలేజీ బిల్డింగ్

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మరోసారి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. రెండు రాష్ట్రాల్లో&nb

Read More

హీరో ఉపేంద్రపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు.. ఇతను చేసిన వ్యాఖ్యలేంటీ..?

ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్రపై అట్రాసిటీ కేసు నమోదైంది.  తన రాజకీయ పార్టీ ప్రజాకీయా వార్షికోత్సవంలో భాగంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లైవ్

Read More

ఢిల్లీలో MIM MP అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దాడి

ఢిల్లీలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై  కొందరు దుండగులు దాడి చేశారు. ఆగస్టు 13వ తేదీ సాయంత్రం  ఢిల్లీలోని ఆల్ ఇండియా

Read More

హిమాచ‌ల్ ప్రదేశ్లో బుర‌ద వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన జ‌నం

హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. వరదలు గ్రామాలను ముంచెతుతున్నాయి. నీట మునిగి పలు గ్రామాలు, రోడ్ల జలమయమయ్యాయి. &

Read More

డౌన్ డౌన్ పాకిస్తాన్.. జిందాబాద్ హిందుస్తాన్ : సీమా హైద‌ర్ డాన్స్

పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన  వివాహిత సీమా హైదర్ తన భర్త  సచిన్ మీనాతో కలిసి నోయిడాలో 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమం

Read More

ఓల్డ్​బాటిల్​లో ఓల్డ్​ వైన్ .. ప్రతిపక్షాల కూటమిపై అమిత్ షా

మన్​సా: కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఆదివారం ప్రతిపక్షాల నేతలపై ఫైర్​అయ్యా రు. ప్రతిపక్షాల కూటమిని ఓల్డ్​ బాటిల్​లో ఉన్న ఓల్డ్ వైన్​అని కామెంట్​చేశారు.

Read More

రాజస్థాన్​లో వ్యాన్, బస్సు ఢీ.. ఏడుగురి మృతి

జైపూర్​: రాజస్థాన్ లో వ్యాన్, బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్​లో కొత్తగా ఏర్పడిన డ

Read More

పెరుగుతున్న ఖరీఫ్​ సాగు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఖరీఫ్​ సాగు పెరుగుతోంది.  వరిసాగు విస్తీర్ణం అధికమవుతోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజా లెక్కల ప్రకారం,  రైతు

Read More

భారీ నుంచి అతి భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ: హిమాచల్​ప్రదేశ్, బెంగాల్, సిక్కింలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు

Read More

గొడవలు ఆపండి.. మైతీలు, కుకీలకు ముస్లింల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: మైతీలు, కుకీల మధ్య ఘర్షణ లతో మూడున్నర నెలలుగా మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌ అట్టుడుకుతోంది. ఈ రెండు

Read More

ఆదివాసీలే.. భూములకు నిజమైన యజమానులు

వయనాడ్(కేరళ): ఆదివాసీలను అడవులకే పరిమితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ దేశానికి నిజ‌‌&zwn

Read More

24 గంటల్లో 18 మంది మృతి...ఛత్రపతి శివాజీ మహారాజ్ హాస్పిటల్​లో ఏం జరుగుతోంది

మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సీఎం ఏక్​నాథ్ షిండే థానే: మహారాష్ట్ర థానే జిల్లా కల్వాలోని ఛత్రపత

Read More