దేశం

మోదీ, యోగీలకు రాఖీలు పంపిన సీమా హైదర్

రక్షాబంధన్ పండుగ సందర్భంగా మేలో అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రధాని నరేంద్ర మోదీకి, హోంమంత్రికి రాఖీలు పంపారు. ఏడేళ్ల లో

Read More

Viral Video: హారన్ సౌండ్ కు ఏనుగుకు కోపం వచ్చింది... బైకర్ ను పరిగెత్తించింది..

వాహనాలపై వెళ్లేటప్పుడు కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా పదే పదే హారన్ మోగిస్తుంటారు.  ఆ సౌండ్ ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది.  అయినా ఊరుకోరు.. పదే

Read More

స్కూల్స్ లో పిల్లలకు చంద్రయాన్ 3 లైవ్ చూపించండి : సీఎం ఆదేశాలు

చంద్రయాన్-3 మరో కొన్ని గంటల్లో చంద్రునిపై ల్యాండింగ్ కానున్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్‌లో రన్ అవుతోన్న అన్ని స్కూళ్లల్లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్

Read More

ఈ డబ్బులు తీసుకుని పాస్ చేయండి : పరీక్ష పేపర్లలో నోట్లు పెట్టిన స్టూడెంట్స్

చదువుకోండి రా బాబూ అంటే.. చదువు కొంటాం కానీ.. చదువుకోం అంటున్నారు నేటి స్టూడెంట్స్. ఏడాదంతా స్కూల్, కాలేజీల పేరుతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. రోడ్లపై బల

Read More

చంద్రయాన్ 3 దిగేది ఇక్కడే.. స్థలం ఫిక్స్ చేసిన ఇస్రో.. ఒకే ఒక్క అడుగు దూరంలో అద్భుతం

మరికొన్ని గంటల్లో అద్భుతం జరగబోతుంది.. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానిది.. భారత్ ఇస్రో సాధ్యం చేయబోతున్నట్లు ధీమా వ్యక్తం చేస్తుంది. ఆగస్ట్ 2

Read More

మోదీ తర్వాత యోగీనే పీఎం ..కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాబోయే ప్రధాని అని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు . అందుకే సినీనటుడు రజనీకాంత్ ఆయన పాదాలను తాకినట్లుగా తెలిపారు. &

Read More

పాకిస్థాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసిందా .. క్లారిటీ ఇచ్చిన రక్షణ మంత్రిత్వ శాఖ

పాకిస్థాన్‌పై భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేసిందని వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది.  జమ్మూ కాశ్మీర్‌లోని బాలాకోట్ సెక్టా

Read More

కొవిడ్ కొత్త వేరియంట్లపై అలర్ట్.. కేంద్రం ఉన్నత స్థాయి సమావేశం

ఇటీవలి కాలంలో పలు దేశాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌లు గుర్తించిన క్రమంలో.. ముందు జాగ్రత్త చర్యగా కేంద్రం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింద

Read More

ఐశ్వర్యరాయ్‌పై మంత్రి కామెంట్స్.. మహిళా కమిషన్ నోటీసులు

మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ కుమార్ గవిత్ నటి ఐశ్వర్యరాయ్‌పై కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డార

Read More

కూరలో ఉప్పు ఎక్కువైంది : రెస్టారెంట్ లో ఫైటింగ్..

ఆహారంలో ఉప్పు ఎక్కువైందని అన్నందుకు ఓ కస్టమర్​పై రెస్టారెంట్​ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కస్టమర్​ దేశ ర

Read More

తమ కంటే ముందు ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేశారని కొడవళ్లతో దాడి

బిర్యానీ కోసం మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో 22 ఏళ్ల యువకుడిని ఓ ముఠా హత్య చేసింది. మృతుడు బాలాజీ అనే వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు. అతను చెన్నైలోని

Read More

ఉల్లిపాయలు తినకపోతే చస్తారా.. 10 లక్షల కారు కొంటారు 10 రూపాయలు పెట్టలేరా..

ఉల్లిపాయలు.. ధర పెరుగుతుంది. రాబోయే రోజుల్లో భారీగా ధర పెరగొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉల్లి ఎగ

Read More

మ‌రో ప్రేమ క‌థ.. ఇండియా వ‌చ్చిన బంగ్లాదేశ్ మ‌హిళ సానియా

నోయిడాలో నివసిస్తున్న ఓ భారతీయుడు మూడేళ్ల క్రితం తనను వివాహం చేసుకున్నాడని, వారికి ఒక పాప కూడా ఉందని బంగ్లాదేశ్ మహిళ ఆరోపించింది. అంతే కాదు ఆ మహిళ తన

Read More