దేశం

నిత్యానందను గుర్తుచేసిన మరో బాబా.. కారులో రాసలీలలు.. వీడియో వైరల్..!

సికార్: రాజస్థాన్లోని సికార్ జిల్లాకు చెందిన ఓ బాబా రాసలీలల వీడియో నెట్టింట వైరల్ అయింది. కారులో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు ఆ వీడియో

Read More

వారణాసి ఈరోజు అభివృద్ధి పండగని చూస్తోంది : ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో అక్టోబర్ 20న పర్యటించారు. రూ.6వేల 700 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ

Read More

నానమ్మని త్రిశూలంతో చంపి శివలింగానికి రక్తాభిషేకం : తర్వాత..?

సైన్స్, టెక్నాలజీ వల్ల ప్రపంచ ఇంతగా అభివృద్ధి జరిగినా.. మూడనమ్మకాలపై ప్రజల్లో విశ్వాసం మాత్రం పోవడం లేదు. సొంత నానమ్మనే నరబలి ఇచ్చాడు ఓ వ్యక్తి. నానమ్

Read More

మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: 99 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మిత్ర పక్షాలతో కలిసి మరాఠిలో మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

Read More

అక్కడ చెత్త వేస్తే..రూ.5వేలు ఫైన్

చెత్త నిర్వహణపై చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త వ్యర్థాలను ఎక్కడిపడితే అక్కడ వేస్తే భారీ ఎత్తున జరిమానా విధిస్తోంది. గతంలో రూ. 500 ఉన

Read More

ఢిల్లీలో డేంజర్ బెల్స్..దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ లెవెల్స్

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి డేంజర్ బెల్స్ మోగాయి. ఢిల్లీలో గాలి కాలుష్యం  ఒక్కసారిగా పెరిగిపోయింది. గాలి నాణ్యత ఆందోళనకర స్థాయిలో పడిపోయింది. ఆద

Read More

ఆరు రోజుల్లో 70 బాంబు బెదిరింపులు.. నిందితులను వదలం:ఢిల్లీ పోలీసులు

విమానాలను పేల్చేస్తామని.. బాంబు బెదరింపులకు పాల్పడిన దుండుగుల భరతం పట్టేందుకు పోలీసులు ఆపరేషన్ ముమ్మరం చేశారు. గత మూడు రోజులుగా డెభ్బైసార్లు బాంబుల పె

Read More

ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు‌‌–టెంపో ఢీ.. 12 మంది మృతి

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మరణించగా... అందులో ఎనిమిదిమంది చిన్నారులు ఉన్నారు.మృతదేహాలను బారీ ఆసుపత్రి మార్చు

Read More

ఢిల్లీలోCRPF స్కూల్ సమీపంలో పేలుడు.. భయంతో పరుగులు పెట్టిన స్థానికులు

దేశ రాజధాని ఢిల్లీలోని CRPF స్కూల్ సమీపంలో పేలుడు కలకలం రేపుతోంది. ఆదివారం ( అక్టోబర్ 20) ఉదయం 7.50 గంటల సమయంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్కూల్

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసు..కోర్టు ముందుకవిత హాజరు

విచారణ నవంబర్8కి వాయిదా  న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జ్ షీట్ పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర

Read More

ఈసీ,ఈడీలను కంట్రోల్ చేస్తోంది:బీజేపీ పై ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్

బీజేపీపై ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ రిజర్వేషన్లపై పరిమితిని తొలగించడం అపలేరని కామెంట్ రాంచీ ‘సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్’ సభలో కేంద్రంపై

Read More

జమ్మూ కాశ్మీర్‌‌‌లో ఇద్దరు టెర్రరిస్టుల అరెస్ట్

మూడు గ్రనేడ్లు, పిస్టల్ స్వాధీనం శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని పూంచ్‌‌‌‌ జిల్లాలో ఇద్దరు టెర్రరిస్టు

Read More

బైజూస్‌‌  విలువ ఇప్పుడు..‘సున్నా’

న్యూఢిల్లీ : ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లు  (సుమారు రూ.1.83 లక్షల కోట్లు) పలికిన  ఎడ్‌‌టెక్ కంపెనీ బైజూస్ విలువ ప్రస్తుతం సున్నాకు ప

Read More