
దేశం
మహిళలపై నేరాలు చేయాలంటే భయం పుట్టాలి: జాతీయ మహిళ కమిషన్ చైర్మన్
నేటి సమాజంలో మహిళలు పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడాలంటేనే భయం పుట్టేలా చట్టాలు కఠినతరం చేయాల్సిన అవసరం
Read Moreఅపాయింట్ మెంట్ ఇవ్వండి.. అమిత్ షాకు ఆర్జీకర్ ఆస్పత్రి బాధితురాలి తండ్రి లేఖ
కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో అత్యాచారం,హత్యకు గురైన బాధితురాలి తండ్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. &n
Read Moreవక్ఫ్ లా జేపీసీ సమావేశంలో రచ్చ రచ్చ.. బాటిల్ పగలగొట్టిన టీఎంసీ ఎంపీ..చేతికి గాయం
వక్ఫ్ లా జేపీసీ సమావేశంలో గందరగోళం నెలకొంది. మంగళవారం ( అక్టోబర్ 22) సమావేశం జరుగుతుండగా.. నేతల మధ్య వాగ్వాదం ముదిరింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
Read Moreబిష్ణోయ్ని కాల్చి చంపండి.. కోటి రూపాయలు ఇస్తా..: కర్ణి సేన చీఫ్
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ని ఎన్కౌంటర్లో హతమార్చిన పోలీసు అధికారికి క్షత్రియ కర్ణి సేన భారీ రివార్డు ప్రకటించింది. గతేడాది
Read Moreదేశవ్యాప్తంగా సీఆర్పీఎస్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు..
దేశవ్యాప్తంగా సీఆర్ పీఎఫ్ స్కూళ్లలో ఒకేసారి బాంబులు పెడుతున్నట్లు బెదిరింపు మెసేజ్ లు పంపించారు గుర్తుతెలియని దుండగులు. ఢిల్లీలోని రెండు, హైదరా బాద్ ల
Read Moreతినడానికే పుట్టారా.. బుక్ ఫేర్ను ఫుడ్ ఫెస్ట్గా మార్చారు
సాహిత్యం, రీడింగ్ అలవాట్లను పెంపొదించడానికి లాహోర్ లో ఇటీవల కాలంలో ఓ బుక్ ఫేర్ ప్రొగ్రామ్ పెట్టారు. బుక్ ఫేర్ కు వచ్చిన వారి కోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఏ
Read Moreఢిల్లీలో పొల్యూషన్ డేంజర్ బెల్స్
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోతుందని హెచ్చరించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్యాలిటీ ఇండెక్స్ (AQI) 295కి
Read Moreహిందూ దేవాలయ అభివృద్ది పాక్ రూ. కోటి కేటాయింపు
పాకిస్థాన్ ప్రభుత్వం పంజాబ్ ప్రావిన్స్లోని హిందూ దేవాలయాన్ని పునరుద్దరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రావిన్స్ నరోవర్ జిల్లాలోని జఫర్యాల్
Read Moreరైతులకు బీజేపీ పెద్ద శత్రువు : మల్లికార్జున ఖర్గే
డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే మహారాష్ట్ర రైతులకు ప్రయోజనం: ఖర్గే న్యూఢిల్లీ: మహారాష్ట్ర రైతులకు బీజేపీ పెద్ద శత్రువని కాంగ్రెస్ అధ్యక్ష
Read Moreసీజేఐని నేనేం అనలేదు...ఎంపీ రామ్గోపాల్ యాదవ్
తొలుత అసభ్య కామెంట్లు.. విమర్శలతో మాటమార్చిన ఎంపీ లక్నో: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ను ఉద్దేశిస్తూ సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్గోపాల్ యాదవ్
Read Moreరాహుల్ గాంధీపై పిల్.. కొట్టేసిన కర్నాటక హైకోర్టు
పిటిషనర్కు రూ.25 వేల జరిమానా బెంగళూరు: భారతీయ మహిళల గౌరవానికి భంగం కలిగించినందుకు కాంగ్రెస్ ఎంపీరాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ దాఖలైన పిల్
Read Moreపండగ పూట భర్త లేట్ వచ్చిండని భార్య సూసైడ్
జైపూర్: కర్వాచౌత్ రోజున భర్త ఆలస్యంగా ఇంటికిరావడంతో మొదలైన గొడవ.. ప్రాణాలు తీసుకునేదాకా వెళ్లింది. కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి వేగంగా వస్తున్న రైలు క
Read Moreఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు....గురు పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరిక
ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాల్లో నవంబర్1–19 మధ్య ప్రయాణించొద్దని ఖలిస్తానీ టెర్రరిస్టు గురు పత్వంత్ సింగ్ పన్నూ ప్రయాణికులను హెచ్చరించాడు. భారత్&
Read More