దేశం
మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా:ఇప్పటికే ఐదుగురు చనిపోయారు
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలోని పలు జిల్లాలతోసహా ముంబై మహానగరంలో కేసులు పెరిగిపోతున్నాయి.
Read Moreమణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం..గవర్నర్ను కలిసిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సిద్దమైంది. బుధవారం (మే 28) ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ నేతలు గవర్నర్ అజయ్ కుమార్ భల
Read Moreచదువుకోవడానికి అమెరికాకు వెళ్లారా..? ట్రంప్ పెద్ద దెబ్బే కొట్టాడు.. స్టూడెంట్ వీసాలపై కొత్త రూల్స్ అమల్లోకి..
ఉన్నత విద్య కోసం US వెళ్లే విద్యార్థులకు ముఖ్య గమనిక. స్టూడెంట్ వీసాలపై ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠినతరం చేశారు. ఇందులో భాగంగ
Read Moreడీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్ హాసన్ .. ఈ డీల్ లో భాగంగానే..
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎం
Read Moreఇండియన్ స్టూడెంట్స్ కి మరో షాక్: వీసా ఇంటర్వ్యూలు ఆపేసిన యూఎస్..
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి డిపోర్టేషన్, టారిఫ్ ల పెంపు వంటి వరుస షాకులు ఇస్తున్న ట్రంప్ తాజాగా ఇండియన్ స్టూడెంట్స్ కి మరో షాక్
Read Moreమెదడులేని దద్దమ్మలు.. తెలివిలేని జోకర్గాళ్లు.. పాక్ ఆర్మీని ఉద్దేశించి అసదుద్దీన్ ఒవైసీ సెటైర్
న్యూఢిల్లీ: వాళ్లు కనీసం సరైన ఫొటోను కూడా బహూకరించలేని జోకర్లని పాకిస్తాన్ ఆర్మీనుద్దేశించి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్
Read Moreఉగ్ర ముల్లును పీకి పారేస్తం.. నేరుగా పోరాడే సత్తా లేక.. టెర్రరిజాన్నే వార్ స్ట్రాటజీగా పాక్ మార్చుకుంది: మోదీ
శాంతిని కోరుకుంటాం.. కానీ ఉగ్రదాడులు చేస్తే బుద్ధి చెప్తాం అప్పుడు పటేల్ మాట విని ఉంటే.. ఈ దాడులుండేవి కాదన్న ప్రధాని గుజరాత్లో రెండోరోజ
Read Moreముంబైకి కాస్త ఉపశమనం... 24 గంటల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు
2 రోజులుగా భారీ వర్షాలతో సతమతం స్వల్ప ఆటంకాలతో నడుస్తున్న రైళ్లు రాబోయే 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు: ఐఎండీ ముంబై: రెండు రో
Read Moreఎవరెస్టు శిఖరాన్ని... 31వసారి అధిరోహించిన కామి రీటా
ఎక్కువసార్లు ఎక్కిన ట్రెక్కర్గా రికార్డు ఖాట్మండు: నేపాలీ షెర్పా, ప్రఖ్యాత పర్వతారోహకుడు కామి రీటా ఎవరెస్టు శిఖరాన్ని 31వ సారి అధిరోహించి చరి
Read Moreపాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్కు పర్యావరణ అనుమతులివ్వండి
కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్కుమంత్రి పొన్నం వినతి క్లియరెన్స్ లు రాక వందకుపైగా ప్రాజెక్టులు నిలిచిపోయాయని వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: పాలమూ
Read Moreకొత్తగా తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు జడ్జిలు.. దేశవ్యాప్తంగా 11 హైకోర్టుల నుంచి 21 మంది ట్రాన్స్ ఫర్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా మరో ముగ్గురు జడ్జిలను కేటాయిస్తూ, ఒకరిని మరో హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి
Read Moreపహల్గాంలో ఒమర్ అబ్దుల్లా కేబినెట్ మీటింగ్.. పిరికిపంద చర్యలకు భయపడబోమని వెల్లడి
శ్రీనగర్: సంప్రదాయానికి భిన్నంగా జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మంగళవారం పహ
Read Moreరాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం.. తెలుగు రాష్ట్రాల నుంచి అందుకున్నది వీరే..
రెండవ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ అవార్డులు
Read More












