దేశం
టెర్రరిస్టులు చనిపోతే సంతాపం తెలుపుతరా?..కొలంబియా తీరుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అసంతృప్తి
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు మరణిస్తే సంతాపం తెలుపుతరా? అని కొలంబియా తీరుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అసంతృప్త
Read Moreఆర్టికల్ 370 రద్దు భేష్ .. సీనియర్ కాంగ్రెస్ లీడర్,కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్
జకార్తా: ఆర్టికల్ 370 రద్దు మంచి నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రశంసించారు. దీనివల్ల దేశంలోని ఇతర ప్రాంతా
Read Moreఉగ్రవాదం మళ్లీ బుసకొడితే బయటకులాగి తొక్కేస్తం..ఆపరేషన్ సిందూర్ ముగియలే...మోదీ
పహల్గాం దాడి నిందితుల స్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసింది: మోదీ మన మహిళల సిందూరం పవర్ను పాక్ చవిచూసింది ఆపరేషన్ సిందూర్ ముగియలే..బిహార్లో
Read Moreసుప్రీంకోర్టు కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం..న్యాయమూర్తుల బెంచ్ ఫుల్
సుప్రీంకోర్టుకు కొత్త నియమితులైన ముగ్గురు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం (మే30)జడ్జీల చేత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీక
Read Moreవా.. మీ టెస్టే వేరు తాత: మందు బాబులకు కొత్త రెసిపీ పరిచయం చేసిన వృద్ధుడు
లిక్కర్లో చాలా మంది వాటర్ కలుపుకుని తాగుతారు. ఇంకొందరు సోడా వంటివి కలుపుకుంటారు. మరికొందరు శీతల పానీయాలు కలుపుకుని మద్యాన్ని ఆస్వాదిస్తారు. కానీ
Read Moreకారు సన్రూఫ్ నుంచి రొమాన్స్.. హద్దులు మరిచిన జంటకు షాక్ ఇచ్చిన పోలీసులు
బెంగుళూరు: సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఇటీవల కొందరు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్లో ఉన్నామా.. ప్రైవేట్ ప్లేస్లో ఉన్నామా.. అన్న స
Read Moreశత్రువు ఇంట్లోకెళ్లి దాడి చేశాం.. బ్రహ్మోస్ దెబ్బకు పాక్ ఆర్మీకి నిద్రలేని రాత్రులు:మోడీ
లక్నో: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. శుక్రవారం (మే 30) ప్రధాని మోడీ యూపీలోని కాన్
Read Moreకేరళ మునిగిపోతుంది..ఇళ్లల్లోకి నీళ్లు..రవాణా అస్తవ్యస్థం
తిరునూరు: నైరుతిరుతుపవనాలతో భారీవర్షాలు కేరళలో విధ్వంసం సృష్టిస్తున్నాయి.ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత
Read Moreఖడ్గ మృగానికి కోపమొస్తే ఇలాగే ఉంటది: టూరిస్టులకు చుక్కలు చూపించిన రైనో
దిస్పూర్: ఖడ్గమృగాలకు ఫేమస్ అయిన అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సరదాగా నేషనల్ పార్క్ చూద్దామని వచ్చిన పర్యాట
Read Moreహోటల్లో బిర్యానీ తిన్న తర్వాత 8 ఏళ్ల బాలుడు మృతి
కోయంబత్తూరులో విషాదం నెలకొంది. ఎనిమిదేళ్ల బాలుడు బిర్యానీ తిని మృతిచెందాడు. హోటల్ నుంచి కొనుగోలు చేసిన బిర్యాని తిన్న తర్వాత బాలుడు అస్వస్థతకు గురికాగ
Read Moreఒకే నెలలో తొమ్మిది భూకంపాలు:పాకిస్తాన్లో ఏం జరుగుతోంది?
పాకిస్తాన్ వరుస భూకంపాలు వెంటాడుతున్నాయి. 2025 మే నెలలోనే వరుసగా తొమ్మిది భూకంపాలు పాకిస్తాన్ ను కుదిపేశాయి. వాటి తీవ్రత 4.0 నుంచి 5.7 వరకు ఉంది. శుక్
Read Moreకృత్రిమ రక్తం తయారు చేస్తున్న దేశం:2030 నాటికి మెడికల్ షాపుల్లో కొనుక్కోవచ్చు..!
రక్త మార్పిడి చాలా కాలంగా ఎమర్జెన్సీ, ఆపరేషన్ సమయంలో చాలా కీలకంగా ఉంది. ఇలాంటి సమయంలో బ్లడ్ నిల్వ చేయడం, సరైన టైంకి అందించడం వంటివి చాలా క్లిష్టమైన ప్
Read Moreతప్పు చేస్తేనే సారీ చెబుతా: కన్నడ భాష వివాదంలో తగ్గేదే లేదన్న కమల్ హాసన్
చెన్నై: తమిళ్ నుంచే కన్నడ భాష పుట్టిందని ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కమల్ వ్యాఖ్యల పట్ల కన్నడిగులు తీవ్ర ఆగ్రహం
Read More












