దేశం
భారత్ షిప్ పై దాడి.. సముద్రపు దొంగల పనేనా..
అరేబియా సముద్రంలో డ్రోన్ దాడికి గురైన వాణిజ్య నౌక ఎంవీ కెమ్ ఫ్లూటో డిసెంబర్ 25న ముంబైకి చేరుకుంది. భారత నౌకాదళానికి చెందిన పేలుడు పదార్థాలపై విస్తృత వ
Read Moreమామూలోడు కాదు : ట్రాఫిక్ జాం అయ్యిందని.. నదిలో నుంచి వెళ్లిన కారు
ట్రాఫిక్ జాం అయితే ఏం చేస్తాం.. వెయిట్ చేస్తాం.. అవకాశం ఉంటే గల్లీల నుంచి వెళతాం.. అదీ కుదరకపోతే ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు అలాగే రోడ్డుపై వెయిట్ చేస
Read Moreఫిబ్రవరిలో పెళ్లి.. ఇంతలోనే ఎన్ కౌంటర్లో కానిస్టేబుల్ మృతి
ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో విషాదం చోటు చేసుకుంది. మరో నెలలో పెళ్లి చేసుకోవాల్సిన ఓ యువ కానిస్టేబుల్ ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయాడు. పె
Read Moreఇండియా షాక్ : ఐసీయూలో ఎలుకల గుంపులు.. రోగులపై స్వేచ్ఛగా విహారం
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటకు ఇదిగో ఈ ఆసుపత్రి సరిగ్గా సరిపోతుంది. ఒక రోగాన్ని తగ్గించుకోడానికి వస్తే ఇంకో పది రోగాలు అంటుకు
Read Moreఏంటి సామి ఇదీ : దేశంలో 4 వేల మందికి కరోనా ఉంది
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 26వ తేదీ మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా కేసుల వివరాలను వెల్
Read Moreఅణగారిన వర్గాల సాధికారతే..మా ప్రాధాన్యత : ప్రధాని నరేంద్ర మోదీ
ఇండోర్ : సమాజంలోని అణగారిన వర్గాలు, పేదలను గౌరవించడం.. వారిని ఎంపవర్ చేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ డబుల్ ఇంజి
Read Moreమోదీకే ఓటేయాలని జనం ఫిక్స్ అయిన్రు : ఫడ్నవీస్
ముంబై : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. &nbs
Read Moreదైవ దర్శనానికి వెళ్లిన భక్తులకు అస్వస్థత.. ఒకరి మృతి
బెంగళూరు : దైవ దర్శనానికి వెళ్లొచ్చిన భక్తులు మరుసటి రోజు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 70 మంది
Read Moreదేశంలో మళ్లీ మోదీయే..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్
ముంబై : దేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయమే లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. 2024 లోక్సభ ఎన్ని
Read Moreమిమిక్రీ నా ప్రాథమిక హక్కు : ఎంపీ కళ్యాణ్ బెనర్జీ
కోల్కతా: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. కేంద
Read Moreతెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా?
ఇయ్యాల ఢిల్లీకి తమిళిసై అమిత్ షాతో భేటీ కానున్న గవర్నర్ లోక్సభ ఎన్నికల్లో పోటీగురించి చర్చించే చాన్స్ హైకమాండ్ గ్రీన్ స
Read Moreగ్వాలియర్ కోట ముందు తబలా ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు
రాజస్థాన్లోని గ్వాలియర్ కోట ముందు 1500 మంది తబలా వాయిద్యకారులు గిన్నిస్ రికార్డు సృష్టించారు. తాన్సేన్ మహోత్సవంలో భాగంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన వ
Read Moreకాంగ్రెస్ నేత తుమ్మర్పై ..నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్
గాంధీనగర్ : ప్రధానిపై అనుచిత కామెంట్ల నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ విర్జీ తుమ్మర్పై నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్(వారెంట్&zw
Read More












