దేశం
శరద్ పవార్ మనుమడి కంపెనీల్లో ఈడీ రెయిడ్స్
న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ మనుమడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్కు చెం
Read Moreగ్యారంటీల అమలుతో ప్రజలు సంతోషంగా ఉన్నారు: మల్లు రవి
న్యూఢిల్లీ : కాంగ్రెస్ గ్యారంటీల అమలుతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎ
Read Moreగ్యాంగ్స్టర్ దారుణ హత్య.. సొంత మనుషులే కాల్చి చంపారు
పూణేకు చెందిన గ్యాంగ్స్టర్ శరద్ మోహల్ దారుణ హత్యకు గురయ్యారు. సొంత ముఠా సభ్యులే ఆయన్ను కాల్చి చంపారు. 40 సంవత్సరాల వయస్సు గల మోహోల్ప
Read More20వేల టిక్కెట్లు రద్దు.. రైల్వేకు రూ.1.22 కోట్ల నష్టం.. ఆలస్యమే కారణం
ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న చలిగాలుల పరిస్థితుల మధ్య దట్టమైన పొగమంచు అనేక రాష్ట్రాలను కప్పేస్తోంది. భారతీయ రైల్వే మొరాదాబాద్ డివిజన్ డిసెంబర్ 2023లో
Read Moreసీఎం అనుమతి లేకుండా మంత్రిని తొలగించలేం
సెంథిల్ బాలాజీ కేసులో సుప్రీం తీర్పు న్యూఢిల్లీ : తమిళనాడు మంత్రి వి.సెంథిల్బాలాజీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఓ కేసులో అరెస్ట్
Read Moreపట్టాలు తప్పిన రెండు కోచ్ లు.. సహాయక చర్యలు ముమ్మరం
రాజస్థాన్లోని కోటాలో జనవరి 5న సాయంత్రం భోపాల్కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు రెండు కోచ్లు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు. ప్రస
Read Moreరాజ్యసభ బరిలో స్వాతి మాలివాల్
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ ను నిలబెట్టిన ఆప్ న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా
Read Moreరూ.2 కోట్లు పలికిన దావూద్ ప్రాపర్టీస్.. కొన్నది ఒక్కరే
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన నాలుగు ఆస్తులను అధికారులు వేలం వేశారు. ఇందులో రెండు ఆస్తులను ఒక్కరే దక్కి్ంచుకోగా మరో రెండిటిని
Read More8 సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్.. కేసు నమోదు
ముంబైలోని దాదాపు ఎనిమిది సంస్థలకు, కొలాబాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, వర్లీలోని నెహ్రూ సైన్స్ సెంటర్కు బాంబు పేలుళ్ల బెదిరింపు మెయిల్&z
Read Moreకాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో వైఎస్ షర్మిల భేటీ
న్యూఢిల్లీ, వెలుగు : పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల చెప్పారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం న
Read Moreశబరిమల ప్రసాదం..ఒక్కో అయ్యప్ప భక్తుడికి రెండు డబ్బాలే
శబరిమలలో అయ్యప్ప ప్రసాదానికి ఎలాంటి కొరత లేదు కానీ ఆ ప్రసాదాన్ని నింపై డబ్బాలలోనే కొరత ఏర్పడింది. దీంతో ఒక భక్తుడికి కేవలం 2 టిన్నులే అంది
Read Moreఇండియా ..కూటమి అవసరం
కాంగ్రెసేతర ఫ్రంట్ అని, బీజేపీ, కాంగ్రెసేతర మూడవ ఫ్రంట్ అని రాజకీయ పార్టీలు మీనమేషాలు లెక్కించుకుంటూ ఉండటంవల్ల బీజేపీ బలపడింది. సార్వత్రిక ఎన్నికలకు
Read Moreలోక్సభ ఎన్నికలకు స్క్రీనింగ్ కమిటీలు .. క్లస్టర్లుగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్
క్లస్టర్-1లో తెలంగాణ,పలు సౌతిండియా రాష్ట్రాలు న్యూఢిల్లీ, వెలుగు : లోక్&zwnj
Read More












