
నల్గొండ
చింత పండు చోరీ ఘటనపై హైలెవల్ కమిటీ: యాదాద్రి ఆలయ ఈవో వెంకట్రావు
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చింతపండు చోరీ ఘటనపై హైలెవెల్ కమిటీ వేశారు. మొత్తం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు ఆలయ ఈవో వ
Read Moreఇరిగేషన్ శాఖలో ఉద్యోగాలంటూ మోసం..రూ.17లక్షలు వసూలు..వ్యక్తి అరెస్ట్
నల్లగొండ జిల్లాలో ఉద్యోగాలిప్పామని మోసం చేసి లక్షలు దండుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరిగేషన్ డిపార్టుమెంటులో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మ
Read Moreస్కూల్స్ స్టార్ట్ చెత్తాచెదారం తొలగింపు..దుమ్ము దులిపి శుభ్రం
యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వెలుగు : ఎండాకాలం సెలవులు ముగిశాయి. గురువారం నుంచి 2025-–26 ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమవుతోంది. దీంతో గవర్నమెంట్ స్క
Read Moreఆటపాటలతో చిన్నారుల్లో శారీరక అభివృద్ధి
సూర్యాపేట, వెలుగు : అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్యతో చిన్నారుల్లో శారీరక, మానసిక అభివృద్ధి పెరుగుతుందని డీడబ్ల్యూవో నర్సింహరావు అన్నారు.
Read Moreరైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
సూర్యాపేట, వెలుగు: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఏరువాక పౌర్ణమి సంద
Read Moreరెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి నార్కట్పల్లి, వెలుగు : రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రెవెన్యూ సదస్
Read Moreహైడెన్సిటీ ప్లానింగ్తో అధిక లాభం
ఎకరం పత్తికి రూ.5 వేల ప్రోత్సాహం అధిక సాంద్రత పద్ధతి సాగుకు యాదాద్రి జిల్లా ఎంపిక తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు ఎకరానికి 14.50 క్వ
Read Moreయాదాద్రిలో జూన్ 12న గవర్నర్ పర్యటన
యాదాద్రి, వెలుగు : ఈనెల 12న యాదాద్రి జిల్లాకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. చేనేత, పట్టు వస్త్రాలకు ప్రసిద్ది చెందిన భూదాన్ పోచంపల్లిలో ఆయన పర్
Read Moreఅభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం మరువలేనిది : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు : అభివృద్ధి కోసం భూములు ఇచ
Read Moreమతోన్మాదంపై సీపీఎం అలుపెరుగని పోరాటం : సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద విధానాలపై సీపీఎం అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య
Read Moreఐదేండ్లలోపు చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : ఐదేండ్లలోపు పిల్లలందరినీ అంగన్ వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం న
Read Moreసూర్యాపేట జిల్లాలో 22 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.. ఆరుగురు అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో సీసీఎస్ పోలీసులు భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు. సూర్యాపేటలోని ఎస్పీ
Read Moreరంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం.. కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు స్పాట్ డెడ్..
సాగర్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. రంగారెడ్డి జిల
Read More