
నల్గొండ
పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్గొండ అర్బన్, వెలుగు : పెండింగ్ కేసులను త్వరగా క్లియర్ చేసి, కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ
Read Moreయాదాద్రి అభివృద్ధికి రూ. 8.47 కోట్లు : బూర నర్సయ్య గౌడ్
యాదాద్రి, వెలుగు : అభివృద్ధి పనుల కోసం కేంద్రం ఫండ్స్ రిలీజ్ చేస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ లీడర్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు
Read Moreవానాకాలంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి : అడిషనల్ కలెక్టర్ఏ.భాస్కర్రావు
యాదాద్రి, వెలుగు : వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ఏ.భాస్కర్రావు అధికారులను ఆదేశించారు. మంగళవ
Read Moreతొలి వైర్లెస్ ఆటోమేషన్ ఇరిగేషన్ సిస్టమ్.. నల్గొండ జిల్లా రైతు పామాయిల్ తోటలో ఏర్పాటు
మిర్యాలగూడ, వెలుగు: రాష్ట్రంలోనే తొలిసారిగా వైర్ లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశామని నల్గొండ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ అధి
Read Moreనల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో వసతులు కరువు .. ఎన్ఎంసీ తనిఖీల్లో బయటపడ్డ లోపాలు
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాక్టికల్స్వేధిస్తున్న సిబ్బంది కొరత ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు నల్గొండ, సూర్యాపేట మెడికల
Read Moreతెలంగాణ స్పోర్ట్స్ స్కూల్స్ లో ప్రవేశాల కోసం అప్లై చేసుకోవాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
4సూర్యాపేట, వెలుగు : తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నాలుగో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్
Read Moreబీసీ బిడ్డ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ ఓరుస్తలేదు: కాంగ్రెస్ నాయకులు
యాదగిరిగుట్ట, వెలుగు : బీసీ బిడ్డ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే కావడంతో బీఆర్ఎస్ నాయకులు ఓరుస్తలేరని యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్
Read Moreజులై 9న సార్వత్రిక సమ్మె సక్సెస్ చేయాలి: పోతినేని సుదర్శన్
నల్గొండ అర్బన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ అవలంభిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న
Read Moreయాదగిరిగుట్టలో చింతపండు చోరీ ఘటనపై హైలెవల్ కమిటీ ఎంక్వైరీ షురూ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మే 28న జరిగిన 'చింతపండు' చోరీ ఘటనలో అసలు దొంగలను పట్టుకోవడం కోసం ఏర్పాటు చ
Read Moreగోల్డ్ పేరిట మోసగించిన ఇద్దరు అరెస్ట్
నల్గొండ అర్బన్, వెలుగు: గోల్డ్ పేరిట మోసగించిన ఇద్దరిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నల్గొండ వన్ టౌన్ పీఎస్లో మీడియా సమావేశంలో
Read Moreదొడ్డు బియ్యం ఏం చేద్దాం.. గోదాములు, రేషన్ షాపుల్లో 1,635 టన్నుల నిల్వలు
బియ్యం విలువ రూ.5.88 కోట్లు కమిషనరేట్కు ఆఫీసర్ల లెటర్ ఇంకా రిప్లయ్రాలే యాదాద్రి, వెలుగు : ఉగాది నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులు సన్న
Read Moreపక్కపక్కనే ఇండ్లు.. లవ్లో ఉన్నారు.. భువనగిరిలో రైలు పట్టాలపై.. ప్రాణాలు తీసుకున్నరు
ఇద్దరిదీ ఒకే ఊరు. పక్కపక్కనే ఇండ్లు. చిన్న నాటి నుంచి కలిసి పెరిగిన పరిచయం.. మాటలు.. మనసులు కలిశాయి.. చిన్ననాటి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప
Read Moreఘనంగా శ్రీవారి 14వ వార్షిక బ్రహ్మోత్సవం
హుజూర్ నగర్, వెలుగు: పట్టణంలోని గోదా పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవ
Read More