నల్గొండ
లిక్కర్ కేసులో బెయిల్ వస్తే సంబురాలా?
కవిత ఏమన్నా స్వాతంత్ర్య సమరయోధురాలా? బీఆర్ఎస్ శ్రేణులపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ నల్గొండ, వెలుగు: ‘కవిత ఏమైనా స్వాతంత్ర
Read Moreయాదాద్రి జిల్లాలో 70 వేల ఎకరాల్లో తగ్గిన వరి సాగు
గడిచిన మూడు సీజన్ల కంటే తగ్గిన సాగు మూసీ పరివాహక మండలాల్లోనే ఎక్కువ సాగు యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో వానాకాలం వరి సాగు భ
Read Moreస్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
యాదాద్రి అనగానే అందరికి గుర్తొచ్చేది.. శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి దేవాలయం. కొండపై కొలువైయున్న ఆ లక్ష్మీనారసింహుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాద
Read Moreకోర్టు నుంచి పారిపోయిన నిందితుడు.. కోదాడలో ఘటన
పోలీసు చొక్కా ఒంటిపై ఉండాలని అందరూ కల కంటారు. మరి, ఆ ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయో తెలుసా..! పోలీస్ ఉద్యోగమంటే కత్తిమీద సాములాంటిది. అనుక్షణం
Read Moreబీసీ గురుకులంలో స్టూడెంట్లను కరిచిన ఎలుకలు..13 మందికి గాయాలు
దేవరకొండ, వెలుగు : పడుకున్న స్టూడెంట్లను ఎలుకలు కరవడంతో 13 మందికి గాయాలు అయ్యాయి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి బీసీ గురుకులంలో రెండు రో
Read Moreనాగార్జునసాగర్కు పెరిగిన వరద .. 16 గేట్లు ఎత్తిన అధికారులు
హాలియా, వెలుగు : కృష్ణా నది పరీవాహకంలో భారీ వర్షాలు పడుతుండడంతో నది ఉధృతంగా పారుతోంది. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్&zwn
Read Moreకేసు భయంతో కట్టిన పుస్తెను తీసేసిన పెళ్లి కొడుకు
బాలికను పెండ్లి చేసుకున్న దివ్యాంగుడు పెండ్లి కొడుకుపై కేసు నమోదు చేసిన పోలీసులు యాదాద్రి, వెలుగు: కేసు భయంతో బాలిక మెడ లో కట్టిన పుస్
Read Moreఅమిత్ చైర్మన్ పదవికి సీనియర్ల బ్రేకులు !
గుత్తా అమిత్ రెడ్డికి తెలంగాణ డెయిరీ ఫెడరేషన్చైర్మన్ పదవి ఇవ్వడంపై పెద్దల గుస్సా హైకమాండ్కు ఫిర్యాదుతో ఆగిన బాధ్యతల స్వీకరణ మంత్రుల కోట
Read Moreమా డబ్బులు చెల్లించి.. ప్రారంభోత్సం చేసుకోండి : సంగం డైయిరీ ఎదుట రైతుల ఆందోళన
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ లో ఉన్న సంగం డైయిరీ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. సంగం డైయిరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. దీనికి కార
Read Moreవిద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
కోదాడ, వెలుగు : విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కోదాడలోని బాలుర హాస్
Read Moreఎమర్జెన్సీ కేసులకు చికిత్స చేయాలి : జాటోతు హుస్సేన్ నాయక్
యాదాద్రి, వెలుగు : ఎయిమ్స్లో ఎమర్జెన్సీ కేసులను చేర్చుకొని చికిత్సచేయాలని ఎస్టీ కమిషన్మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ వైద్యులకు సూచించారు. ఈ విషయంలో
Read Moreనల్గొండ జిల్లాలో వ్యవసాయ మోటర్ల దొంగల అరెస్ట్
సూర్యాపేట, వెలుగు: జిల్లాలో వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4.34 లక్షల విలువైన
Read Moreపెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ అర్బన్, వెలుగు : పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు
Read More












