నల్గొండ

లిక్కర్​ కేసులో బెయిల్​ వస్తే సంబురాలా?

కవిత ఏమన్నా స్వాతంత్ర్య సమరయోధురాలా?  బీఆర్​ఎస్​ శ్రేణులపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్​  నల్గొండ, వెలుగు: ‘కవిత ఏమైనా స్వాతంత్ర

Read More

యాదాద్రి జిల్లాలో 70 వేల ఎకరాల్లో తగ్గిన వరి సాగు

గడిచిన మూడు సీజన్ల కంటే తగ్గిన సాగు  మూసీ పరివాహక మండలాల్లోనే ఎక్కువ సాగు యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో వానాకాలం వరి సాగు భ

Read More

స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

యాదాద్రి అనగానే అందరికి గుర్తొచ్చేది.. శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి దేవాలయం. కొండపై కొలువైయున్న ఆ లక్ష్మీనారసింహుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాద

Read More

కోర్టు నుంచి పారిపోయిన నిందితుడు.. కోదాడలో ఘటన

పోలీసు చొక్కా ఒంటిపై ఉండాలని అందరూ కల కంటారు. మరి, ఆ ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయో తెలుసా..! పోలీస్ ఉద్యోగమంటే కత్తిమీద సాములాంటిది. అనుక్షణం

Read More

బీసీ గురుకులంలో స్టూడెంట్లను కరిచిన ఎలుకలు..13 మందికి గాయాలు

దేవరకొండ, వెలుగు : పడుకున్న స్టూడెంట్లను ఎలుకలు కరవడంతో 13 మందికి గాయాలు అయ్యాయి. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి బీసీ గురుకులంలో రెండు రో

Read More

నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌కు పెరిగిన వరద .. 16 గేట్లు ఎత్తిన అధికారులు

హాలియా, వెలుగు : కృష్ణా నది పరీవాహకంలో భారీ వర్షాలు పడుతుండడంతో నది ఉధృతంగా పారుతోంది. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌‌‌‌&zwn

Read More

కేసు భయంతో కట్టిన పుస్తెను తీసేసిన పెళ్లి కొడుకు

బాలికను పెండ్లి చేసుకున్న దివ్యాంగుడు  పెండ్లి కొడుకుపై కేసు నమోదు చేసిన పోలీసులు యాదాద్రి, వెలుగు: కేసు భయంతో బాలిక మెడ లో కట్టిన పుస్

Read More

అమిత్ చైర్మన్​ పదవికి సీనియర్ల బ్రేకులు !

గుత్తా అమిత్ రెడ్డికి తెలంగాణ డెయిరీ ఫెడరేషన్​చైర్మన్ పదవి ఇవ్వడంపై పెద్దల గుస్సా హైకమాండ్​కు ఫిర్యాదుతో ఆగిన బాధ్యతల స్వీకరణ  మంత్రుల కోట

Read More

మా డబ్బులు చెల్లించి.. ప్రారంభోత్సం చేసుకోండి : సంగం డైయిరీ ఎదుట రైతుల ఆందోళన

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ లో ఉన్న సంగం డైయిరీ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. సంగం డైయిరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. దీనికి కార

Read More

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

కోదాడ, వెలుగు : ​విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కోదాడలోని బాలుర హాస్

Read More

ఎమర్జెన్సీ కేసులకు చికిత్స​ చేయాలి : జాటోతు హుస్సేన్ నాయక్

యాదాద్రి, వెలుగు : ఎయిమ్స్​లో ఎమర్జెన్సీ కేసులను చేర్చుకొని చికిత్స​చేయాలని ఎస్టీ కమిషన్​మెంబర్​ జాటోతు హుస్సేన్ నాయక్​ వైద్యులకు సూచించారు. ఈ విషయంలో

Read More

నల్గొండ జిల్లాలో వ్యవసాయ మోటర్ల దొంగల అరెస్ట్ 

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ.4.34 లక్షల విలువైన

Read More

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ అర్బన్, వెలుగు : పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు

Read More