భద్రాచలం, వెలుగు : ఇన్ఫార్మర్ పేరుతో మావోయిస్టులు ఓ వ్యక్తిని హత్య చేశారు. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గాదిరాజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముటేలి గ్రామానికి చెందిన దిర్దో లచ్చు శనివారం ఇంట్లో నిద్రిస్తున్నాడు. ఈ టైంలో కొందరు సాయుధ మావోయిస్ట్లు అతడి ఇంటికి వచ్చి మాట్లాడే పని ఉందంటూ తీసుకెళ్లారు. గ్రామ శివార్లలోకి వెళ్లిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నావంటూ గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనతో ముటేలీ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇన్ఫార్మర్ పేరుతో వ్యక్తి హత్య
- ఖమ్మం
- October 14, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.