లేటెస్ట్

మానవ అక్రమ రావాణా నేరం :ఏఎస్పీ చిత్త రంజన్

జైనూర్, వెలుగు: మానవ అక్రమ రవాణా నేరమని ఏఎస్పీ చిత్తరంజన్​తెలిపారు. దీనిపై శుక్రవారం జైనూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో డీఆర్‌డీఏ, ప్రజ్వల స్వచ్ఛంద

Read More

నిర్మల్ లోనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు : డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు

మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు నిర్మల్, వెలుగు: పామాయిల్​ ​ఫ్యాక్టరీని నిర్మల్ ​జిల్లాలోనే ఏర్పాటు చేస్తామని రాష్

Read More

జీవో 49 బీఆర్ఎస్, బీజేపీ పాపమే..!: ఆదివాసీలు నమ్మి మోసపోవద్దు

2016 నుంచే అమలుకు ప్రయత్నాలు రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు ఆదిలాబాద్, వెలుగు : పులుల సంరక్షణ పేరిట జీవో. 49 తేవడం బ

Read More

ఆదిలాబాద్ జిల్లాలో.. జులై 28న మినీ జాబ్ మేళా.. హైదరాబాద్ అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు

నస్పూర్, వెలుగు: కలెక్టరేట్ లోని టాస్క్ శిక్షణ కేంద్రంలో ఈ నెల28న ఉదయం10.30 గంటలకు మినీ జాబ్​మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష

Read More

పైరవీల్లేకుండా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

జన్నారం, వెలుగు: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం జన్నారంలోని జ

Read More

ఎస్సారెస్పీపై ఆశలు..గోదావరి బేసిన్లో ఎగువన భారీ వర్షాలు

నిండిన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్ నేడో రేపో గేట్లు ఓపెన్.. శ్రీరాంసాగర్​కు నీళ్లొచ్చే చాన్స్ ప్రాజెక్టుకు క్రమంగాపెరుగుతున్న వరద ఆయ

Read More

గృహప్రవేశానికి 5 వేల ఇందిరమ్మ ఇండ్లు రెడీ

రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 వేల ఇండ్లు గృహప్రవేశానికి

Read More

నందిగామ గుట్టల్లో చిరుత సంచారం

నవీపేట్, వెలుగు : మండలంలోని నందిగామ గుట్టల్లో పశువుల కాపరులకు చిరుత పులి  కనిపించడంతో ఫారెస్ట్ ఆఫీసర్ కు సమాచారం ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

Read More

మూడు నెలల్లో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది 433 కోట్లే!

కాగ్ తాజా నివేదికలో వెల్లడి నెలకు యావరేజ్​గా 150 కోట్ల లోపే గ్రాంట్ ఇన్ ఎయిడ్​  నాన్​ ట్యాక్స్​ రెవెన్యూ క్వార్టర్​లో వచ్చింది రూ.1,066 కో

Read More

బీఆర్ఎస్ హయాంలో తగ్గిన బీసీ రిజర్వేషన్ : ఎమ్మెల్యే భూపతిరెడ్డి

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజామాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కార్​ హయాంలో 30 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్​ను 27 శాతానికి తగ్గించి దొర పాలన సాగ

Read More

డ్రోన్తో మిసైల్ పరీక్ష సక్సెస్..కర్నూలులో టెస్ట్ ఫైర్

  డిఆర్డీవోకు రాజ్ నాథ్ అభినందనలు న్యూఢిల్లీ: డ్రోన్ సాయంతో క్షిపణి పరీక్షను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) విజయవంతంగా నిర్వ

Read More

గెలుపే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి ఆర్మూర్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి బీజేపీ శ్ర

Read More

అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం : ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బోధన్,వెలుగు: అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ ర

Read More