లేటెస్ట్

ఐపీఓకు జూనిపర్ గ్రీన్ ఎనర్జీ.. రూ. 3,000 కోట్లను సమీకరణకు సెబీకి డాక్యుమెంట్లు

న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిదారు జూనిపర్​ గ్రీన్ ఎనర్జీ  ఐపీఓ  ద్వారా రూ. 3,000 కోట్లను సమీకరించేందుకు సెబీకి డాక్యుమెంట్లు అంద

Read More

తిరుగులేని ఈ–కామర్స్.. 2030 నాటికి మార్కెట్ సైజు రూ.25 లక్షల కోట్లకు..

ట్రిలియన్ డాలర్లకు చేరనున్న డిజిటల్ ఎకానమీ బెంగళూరు: మన దేశంలో ఆన్​లైన్​ షాపింగ్​ కంపెనీలకు  బోలెడు అవకాశాలు ఉన్నాయని ఎక్స్​పర్టులు అంటున

Read More

మహిళపై పాశవిక దాడి..హనుమకొండ జిల్లా తాటికాయల గ్రామంలో దారుణం

వివాహేతర సంబంధం పెట్టుకుందని వివస్త్రను చేసి కొట్టిన్రు 22న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లాలో అమానవీయ

Read More

పాకిస్థాన్‎లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 5.3 తీవ్రత నమోదు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‎లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‎పై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయ్యింది. ఆదివారం (జూన్ 29) తెల్లవారుజూమున 3.54

Read More

సావిత్రిబాయి పూలేతోనే.. మహిళల్లో చైతన్యం..చదువు చెప్పి ఉన్నత స్థానంలో ఉంచారు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత సమాజంలో బహుజనులు చదువుకొని చైతన్యవంతులుగా మారారంటే అది సావిత్రి బాయి పూలే కృషితోనే అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నా

Read More

తెలంగాణ భవన్లో  పీవీ జయంతి వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. శనివారం భవన్ లోని అంబేద

Read More

ఢిల్లీలో మూడ్రోజులు లాల్ దర్వాజ బోనాలు.. ఎప్పటి నుంచి అంటే..!

జూన్​ 30  నుంచి ప్రారంభం.. స్పీకర్, మండలి చైర్మన్​కు ఆహ్వానం న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో మూడు రోజుల పాటు లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి

Read More

గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల సమావేశం.. ఎందుకంటే

30 నుంచి జూడాల సమ్మె పద్మారావునగర్, వెలుగు: జూనియర్  డాక్టర్లు (జూడాలు) సమ్మె సైరన్  మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నె

Read More

పీవీ సంస్కరణల వల్లే దేశం ముందుకు..నాయకులకు ఆయన స్ఫూర్తి: డిప్యూటీ సీఎం భట్టి

వంగరలో పీవీ స్మృతివనం పూర్తి చేస్తం: మంత్రి పొన్నం హైదరాబాద్​సిటీ, వెలుగు: మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు చేసిన సంస్కరణల వల్లే దేశం న

Read More

సీతక్కతో సెర్ప్ అదనపు సీఈవో భేటీ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి..!

హైదరాబాద్, వెలుగు:  మంత్రి సీతక్కను సెర్ప్  అడిషనల్  సీఈఓ కాత్యాయని దేవి కలిశారు. ఇటీవలే సెర్ప్  అడిషనల్  సీఈవోగా ఆమె నియమితు

Read More

పూరీ గుండిచా ఆలయం దగ్గర తొక్కిసలాట.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు

భువనేశ్వర్: పూరి జగన్నాథ్ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం (జూన్ 29) తెల్లవారుజూమన గుండిచా ఆలయం ఆలయం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గు

Read More

సింగరేణి విద్యుత్ ప్రాజెక్టుల్లో వేగం పెంచాలి..అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం 

ప్రాజెక్టుల పర్యవేక్షణకు డాష్ బోర్డు ఏర్పాటు  సింగరేణి ప్రమాద బీమా దేశానికి ఆదర్శమని కామెంట్ హైదరాబాద్, వెలుగు: సింగరేణి చేపడుతున్న సోల

Read More

ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయ..ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

హైదరాబాద్, వెలుగు: సీనియర్  ఆంకాలజిస్ట్ డాక్టర్  నోరి దత్తాత్రేయ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్

Read More