లేటెస్ట్

17 పార్లమెంట్ స్థానాలకు వైస్ ప్రెసిడెంట్స్ వీళ్లే..

తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలను నియమించారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ .  ఒక్కో పార్లమెంట్

Read More

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచంద్ర నాయక్ కు రిమాండ్..

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడు పూర్ణచంద్ర నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో శనివ

Read More

మావోయిస్టులు ఆయుధాలు వదిలితేనే చర్చలు: అమిత్ షా

దేశంలోని నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు అమిత్​షా. 2026 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామన్నారు. సరెండర్​ అవండి లేదంటే.. అం

Read More

ముంబై నుంచి చెన్నై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం.. గాల్లో ఉండగానే వెనక్కి.. ఏమైందంటే.. ?

ముంబై నుంచి చెన్నై బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగానే వెనక్కి వచ్చింది. క్యాబిన్ లోపల మండుతున్న వాసన రావడంతో ముంబైకి తిరిగి వచ్చినట్లు తెలుస

Read More

అమ్మవారికి రెండో బోనం..గోల్కొండకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఈ నెల 26వ తేదీ నుంచి ఆషాడ బోనాల ఉత్స వాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక

Read More

Puri stampede: పూరిలో తొక్కిసలాట ఘటన..ఇద్దరు ఐఏఎస్ ,ఐపీఎస్లపై బదిలీవేటు

పూరి జగన్నాథ రథయాత్ర సందర్బంగా జరిగిన తొక్కిసలాటకు బాధ్యులైన ఇద్దరు అధికారులపై  వేటుపడింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్రప్రభుత్వం.. పూరి

Read More

కాసేపట్లో నిన్ను లేపేస్తాం..ఎంపీ రఘునందన్ కు మరోసారి బెదిరింపు

బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో ఆయన్ను చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని  ఫోన్ చేశారు. తమ 

Read More

పసుపు బోర్డు ఏర్పాటుతో..నిజామాబాద్​ కు పసుపుకు అంతర్జాతీయ గుర్తింపు: అమిత్షా

నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటుతో అక్కడి పసుపుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు కేంద్రమంత్రి అమిత్​షా. ఆదివారం (జూన్​29) నిజామాబాద్లో ప

Read More

నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా

నిజామాబాద్ లోని వినాయకనగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్రమంత్రి అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి.. పసుపు ఉ

Read More

V6 DIGITAL 29.06.2025 AFTERNOON EDITION

వాళ్ళ బంధంపై​ మంత్రి పొన్నం ఫైర్.. రాష్ట్ర అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే పూరి రథయాత్రలో తొక్కిసలాట  ​​​​​​​​​​​​​​​​​​​​​​​​

Read More

కాస్మిక్స్ బ్రాండ్ ..నెలకు రూ.6 కోట్ల ఆదాయం

ఆహారపు అలవాట్లు, లైఫ్​ స్టయిల్​లో ఎంతోమంది ఆడవాళ్లు పీసీవోఎస్‌‌‌‌‌‌‌‌ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. విభా హరీష

Read More

స్మార్ట్ ఫోన్ వచ్చాకే స్విగ్గీ, జొమాటో వచ్చిందనుకుంటున్నారా..? కాదు 90 ఏండ్ల క్రితమే ఫుడ్ డెలివరీ..!

స్మార్ట్ ఫోన్ వచ్చాకే స్విగ్గీ, జొమాటో లాంటి యాప్‌ల వల్ల ఫుడ్ డెలివరీ మొదలైందని అందరూ అనుకుంటారు. కానీ.. జపాన్ రాజధాని టోక్యోలో అవేవీ లేని టైంలోన

Read More