లేటెస్ట్

మోడల్‌‌ స్కూళ్లలో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్‌‌ స్కూళ్లలో రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై సోమవారం హైకోర్టు స్టే విధించింది. రాష్ట్రపతి ఉత్తర్వులపై రాష్ట

Read More

రాంచందర్రావు నియామకం..బీజేపీ, బీఆర్ఎస్ ఉమ్మడి నిర్ణయం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఆ రెండు పార్టీలది మ్యాచ్ ఫిక్సింగ్ నాటకం: చామల న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ ల ఉమ్మడి నిర్ణయంతోనే కమలం పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగ

Read More

3 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..ఒక్కో ఇంటికి 40 టన్నుల ఇసుక: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: పేదలకు గృహ వసతి కల్పించడంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ

Read More

పేలుడు ఘటనలో గాయపడినవారికి ఫ్రీగా ట్రీట్మెంట్ : మంత్రి దామోదర రాజనర్సింహ 

సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సిగాచీ కెమికల్​ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం తరఫున ఉచితంగా ట్రీట్​మెంట్ అందిస్తామని వైద్

Read More

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టండి : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర

Read More

ముగిసినఎల్ఆర్ఎస్ గడువు..25 శాతం ఆఫర్ బంద్

హైదరాబాద్, వెలుగు: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) గడువు సోమవారంతో ముగిసింది. మంగళవారం నుంచి 25 శాతం రాయితీ లేకుండా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించా

Read More

క్రీడాభివృద్ధికి టెక్నాలజీ ఉపయోగించండి.. అధికారులకు మంత్రి శ్రీహరి ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఆధునిక టెక్నాలజీని జోడించాలని, మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని క్రీడా శాఖ మం

Read More

ఆక్రమణదారులపై యాక్షన్ తీసుకోండి..హైడ్రా ప్రజావాణికి బాధితుల ఫిర్యాదులు

  49 ఫిర్యాదులు స్వీకరించిన అడిషనల్​డైరెక్టర్​ హైదరాబాద్ సిటీ, వెలుగు: గుడి, బడి, కమ్యూనిటీ హాళ్ల ప్లాట్లను కూడా కబ్జా చేస్తున్నారని హై

Read More

పాశమైలారం ఘటన: 42కి చేరిన మృతులు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్యగంటగంటకు పెరుగుతోంది. మృతుల సంఖ్య  42 కి చేరింది. శిధిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. హైడ్ర

Read More

పాశమైలారం ఘటనపై మోదీ సంతాపం.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఇస్తామన్న మోదీ ప్రమాదంపై ఎక్స్​ వేదికగా సంతాపం న్యూఢిల్లీ, వెలుగు: పాశమైలారం ప్రమాద

Read More

ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కోసం క్యూ!

 కాగజ్ నగర్, వెలుగు : వానలు పడుతుండడంతో వ్యవసాయ పనులు ముమ్మరకావడంతో రైతులు యూరియా కోసం తండ్లాట పడుతున్నారు. బహిరంగ మార్కెట్ లో ఎక్కువ ధర ఉండడంతో

Read More

వింబుల్డన్ గ్రాండ్‌‌స్లామ్ చాంపియన్‌‌లో.. మెద్వెదెవ్‌‌కు షాక్‌‌

లండన్: వింబుల్డన్ గ్రాండ్‌‌స్లామ్ చాంపియన్‌‌లో తొలి రోజే సంచలనం. మాజీ వరల్డ్ నంబర్ వన్‌‌, రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్

Read More

బీసీలకు బీజేపీ ద్రోహం..రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకుండా మోసం చేసింది: జాజుల

బీజేపీ అంటే బ్రాహ్మణ జనతా పార్టీ హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వకుండా ఆ పార్టీ తీవ్ర ద్రోహం చేసిందని బీసీ సంక్షేమ

Read More