లేటెస్ట్

యూఎస్ వీసా ఫీజు 2.5 రెట్లు పెంపు .. వచ్చే ఏడాది నుంచే అమలులోకి

ప్రస్తుతం టూరిస్ట్ వీసా ఫీజు రూ. 16 వేలు. ఇకపై రూ.40 వేలు స్టూడెంట్, వర్క్ వీసాలపైనా ఇదే స్థాయిలో పెరగనున్న ఫీజులు  వాషింగ్టన్:  అ

Read More

జనాభా పెరుగుదలే అతిపెద్ద ఆస్తి..మితిమీరిన జనాభా నియంత్రణ వల్ల చాలా నష్టపోయాం: చంద్రబాబు

అధిక జనాభే ఆర్థిక వనరు.. పెట్టుబడి రాబోయే రోజుల్లో లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

కిట్టీ పార్టీల్లో స్నేహం.. 20 మందికి రూ.30 కోట్ల టోకరా .. బెంగళూరులో మహిళ అరెస్టు

బెంగళూరు: కిట్టీ పార్టీల్లో పలువురితో స్నేహం చేసుకుని 20 మందికి రూ.30 కోట్లకు టోకరా పెట్టిన మహిళను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని స

Read More

సెకన్ల వ్యవధిలో రెండు ఇంజన్లు షట్ డౌన్: అహ్మదాబాద్ విమానం ప్రమాదంలో సంచలన విషయాలు

న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా నిల్చిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై ద

Read More

అరుణాచలంలో దారుణం: గిరి ప్రదక్షిణంలో తెలంగాణ వ్యక్తి హత్య

అరుణాచలంలో  దారుణం జరిగింది. అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు  శుక్రవారం దారుణ  హత్యకు గురయ్యా

Read More

లష్కర్ బోనాలు.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

పద్మారావు నగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి (లష్కర్) బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆలయ

Read More

జులై14న భూమికి రానున్న శుక్లా .. 2 వారాలుగా ఐఎస్ఎస్‌‌‌‌లో ఉన్న నలుగురు ఆస్ట్రోనాట్లు

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌‌‌‌ స్పేస్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న మన దేశ ఆస

Read More

రాష్ట్రాన్ని సంక్షేమానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలి: మంత్రులు రాజనర్సింహ, కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు

ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవార

Read More

జీవో 60 ప్రకారం జీతాలు ఇవ్వాలి... మంత్రి వివేక్ను కోరిన వాటర్ బోర్డు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఔట్​సోర్సింగ్​ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆల్​ఇండియా కాన్ఫడరేషన్​ఆఫ్​ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్​సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మహేశ

Read More

ఎప్ సెట్ కు 94 వేల మంది వెబ్ ఆప్షన్లు..జూలై 13న మాక్ సీట్ల అలకేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ టీజీ ఎప్​సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 95,256 మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ లో పాల్గొనగా.. 94.

Read More

ఢిల్లీలో తెలంగాణ టీచర్ల ప్రతిభ.. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ కళల ప్రదర్శన

నిర్మల్, వెలుగు: ఢిల్లీలో రాష్ట్రంలోని పలు జిల్లాకు చెందిన టీచర్లు మన సంస్కృతి, సంప్రదాయ కళలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఎంపికై

Read More

జులై 21 నుంచి ఎడ్ సెట్ రిజిస్ట్రేషన్లు అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం టీజీ ఎడ్ సెట్–2025 అడ్మిషన్​ రిలీజ్  అయింది. ఈ నెల21 నుంచి ఆన్ లైన్  రిజి

Read More

మా వల్లే బీసీ రిజర్వేషన్లు..నూటికి నూరు శాతం ఇది జాగృతి విజయం: ఎమ్మెల్సీ కవిత

రైల్​ రోకోను వాయిదా వేస్తున్నట్టు ప్రకటన హైదరాబాద్, వెలుగు: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్

Read More