లేటెస్ట్
హెడ్లైన్లు సరే.. డెడ్లైన్ ఎప్పుడు? కులగణన ఎప్పుడు పూర్తి చేస్తరో కేంద్రం చెప్పాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశ వ్యాప్తంగా కులగణనను ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ డ
Read Moreజీఎస్టీ వసూళ్లలో రికార్డ్.. ఏప్రిల్లో రూ.2.37 లక్షల కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డ్ గరిష్టాలకు చేరుకున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్లో చివరి నెల కావడంతో
Read Moreకోహెడలో భగ్గుమన్న భూ వివాదం.. ప్లాట్స్ ఓనర్లపై కత్తులు, గొడ్డళ్లతో దాడికి దిగిన మరో వర్గం
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో భూ వివాదం భగ్గుమంది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు తీవ్రంగ
Read Moreకార్మికుల హక్కుల కోసం కాకా పోరాడారు : వివేక్ వెంకటస్వామి
ఆయన కృషితోనే సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పుడు ఆ పెన్షన్ పెంపు కోసం ఎంపీ వంశీకృష్ణ పోరాడుతున్నారని వెల్లడి కాకా మెమోరియల్ తరఫున
Read Moreఓవైపు బిల్డింగ్ కట్టుకుంటూనే.. ఇందిరమ్మ ఇల్లు రాలేదని సూసైడ్ అటెంప్ట్
ఇండ్లు ఉన్నవాళ్లకు కాదు, ముందుగా ఇండ్లు లేని పేదలకు కేటాయించామన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ
Read Moreఇవాళ (మే 2) సీడబ్ల్యూసీ భేటీ.. పహల్గాం టెర్రర్ అటాక్, కులగణనపై చర్చించే అవకాశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో సమావేశం కానుంది. ఈ మీటింగ్లో పహల్గాం టెర్ర
Read Moreకేసీఆర్ దుర్మార్గం వల్లే పాలమూరుకు అన్యాయం : మంత్రి ఉత్తమ్
కృష్ణా జలాలను తరలించుకువెళ్లినా మాట్లాడలేదు తెలంగాణ నీటి వాటాను ఏపీకి కట్టబెట్టారు 1.81 లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఏడాద
Read Moreడ్యూటీ నుంచి వచ్చి.. మహిళ సూసైడ్.. అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు.. శంషాబాద్ పరిధిలో ఘటన
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ పరిధిలో ఉరేసుకొని మహిళ మృతి చెందింది. బహదూర్ అలీ మక్త కాలనీకి చెందిన సాయికిరణ్, పూజ (28) దంపతులు. ఎనిమిదేండ్ల కింద ప్రేమించ
Read Moreపాక్, భారత్ మధ్య యుద్ధం వస్తే.. ఎవరి బలమెంత? సైన్యం, ఆయుధ సంపత్తిలో ఆధిక్యం ఎవరిది
ఇండియన్ ఆర్మీ సిబ్బంది సంఖ్య 14.75 లక్షలు పాక్ సైనిక సిబ్బంది 6.6 లక్షల మందే న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక
Read Moreనవాబుపేట మండలంలో యువతి దారుణ హత్య
కొన్నేండ్లుగా యువతితో సహజీవనం చేస్తున్న యువకుడు హత్య అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు నవాబుపేట, వెలుగు : తన పరువు తీసిందన్న కోపంతో ఓ
Read Moreనల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో 1500 మంది పోలీసులతో బందోబస్తు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఐజీ సత్యనారాయణ వెల్లడి ఈ నెల 12న బుద్ధపూర్ణిమ సందర్శనకు మిస్ వరల్డ్ పోటీదారులు&
Read Moreసామాజిక తెలంగాణ రాలే.. సమసమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి: కల్వకుంట్ల కవిత
రైతు బంధు కింద ఎకరం ఉంటే 10 వేలు.. 10 ఎకరాలుంటే లక్ష ఇచ్చినం పదేండ్లలో భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయినం తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య
Read Moreప్రాణం తీసిన రీల్స్ సరదా.. కరీంనగర్ శివారులోని మానేరు వద్ద ఘటన
వాగులో దిగి రీల్స్ చేస్తుండగా నీటిలో పడి యువకుడు మృతి కరీంనగర్ శివారులోని మానేరు వద్ద ఘటన కర
Read More












