లేటెస్ట్

ఏటీఎం నుంచి డబ్బు తీస్తే రూ.23 చార్జ్.. అమల్లోకి ఆర్‌‌బీఐ కొత్త రూల్స్‌

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బీఐ) సవరించిన ఏటీఎం వినియోగ ఛార్జీలు  గురువారం నుంచి అమలులోకి వచ్చాయి.  ఒక కస్టమర్ న

Read More

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ..షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తె

Read More

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం .. పైరవీలకు తావులేదు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరం చెన్నూర్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పైరవీలకు తావు లేకుండా అన్ని అర్హతలు ఉన్నవారినే లబ్ధిదారులు

Read More

కులగణన ఎలా జరగాలి.. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం ఎలా ఉండాలి..?

స్వాతంత్ర్య  భారతదేశ చరిత్రలో తొలిసారి  కేంద్ర ప్రభుత్వం ‘జనాభా గణన శాఖ (Census Department)’ ఆధ్వర్యంలో కులగణనను అధికారికంగా నిర

Read More

మన సైనిక బలగాల స్థైర్యాన్ని దెబ్బతీస్తారా? పిటిషనర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రరిస్టు దాడి ఘటనపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇలాంటి పిటిషన్లు వేసి భద్

Read More

కులగణనపై ఎవరికివారే..! బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్..

దేశమంతటా  పహల్గాంపై  వాడివేడీగా చర్చలు  జరుగుతున్నవేళ  కేంద్ర ప్రభుత్వం దేశంలో కులగణనకు పచ్చజెండా ఊపడం సంచలనమే. 2014 నుంచి  ద

Read More

హఫీజ్ సయీద్​కు నాలుగంచెల భద్రత.. పహల్గాం దాడి తర్వాత ఆర్మీతో సెక్యూరిటీ పెంచిన పాక్​

ఇస్లామాబాద్: పహల్గాం దాడి తర్వాత లష్కరే తయిబా చీఫ్​ హఫీజ్​ సయీద్​కు పాకిస్తాన్​ సర్కారు భద్రతను పెంచింది. గతంతో పోలిస్తే అతడి సెక్యూరిటీని నాలుగు అంచె

Read More

ఇయ్యాల (మే 02న) ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు హైదరాబాద్, వెలుగు: జన గణనతో పాటు కుల గణన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో దీనిపై చర్చించేందుకు శుక్రవారం సాయం

Read More

కఠోర శ్రమతోనే విజయాలు సాధ్యం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

అంబేద్కర్​ స్కూల్​ ‘పది’ స్టూడెంట్లకు అభినందన ముషీరాబాద్, వెలుగు: కఠోర శ్రమతోనే విజయాలు సాధ్యమవుతాయని చెన్నూరు ఎమ్మెల్యే, కాకా డాక

Read More

శంషాబాద్ ​ఎయిర్​పోర్టులో పోర్టులో 3.5 కిలోల గోల్డ్​ పట్టివేత

గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది సహకారంతో స్మగ్లింగ్ ముందస్తు సమాచారంతో పట్టుకున్న డీఆర్ఐ అధికారులు శంషాబాద్, వెలుగు: శంషాబాద్​ఎయిర్​పోర్టులో భ

Read More

అటారీ బార్డర్ను తెరిచే ఉంచుతాం.. తదుపరి ఆదేశాల వరకు ఈ నిర్ణయం అమలు: కేంద్రం

న్యూఢిల్లీ:  ఇండియాలో ఉన్న పాకిస్తానీ పౌరులు తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. తదుపరి ఆదేశాలు వచ్చే దాకా అటారీ&

Read More

తెలంగాణ మోడల్‌‌‌‌లో కులగణన చేయండి : సీఎం రేవంత్‌‌‌‌

మేం పూర్తి సహకారం అందిస్తాం రాష్ట్రాల యూనిట్‌‌‌‌గానే సర్వే చేపట్టాలి  రాష్ట్రాలను సంప్రదించి గైడ్‌‌‌&zw

Read More

గుడ్ న్యూస్: రూ. 20 టికెట్ తో.. మెట్రో డీలక్స్ బస్సులో హైదరాబాద్ లో ఎక్కడికైనా వెళ్లొచ్చు..

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీ మెట్రోఎక్స్ ప్రెస్, ఆర్డినరీ బస్ పాస్ లు తీసుకున్నవారు మెట్రో డీలక్స్ లో ప్రయాణించేందుకు గ్రేటర్ ఆర్డీసీ వెసులుబాటు కల్పి

Read More