ఖమ్మం

నీరు లేక ఎండిపోతున్న వేలాది ఎకరాల పంటలు

ఖమ్మం, వెలుగు: ప్రస్తుత యాసంగి సీజన్​లో వేసిన పంటలకు సాగునీరు సరిపోయేలా అందడంలేదు. అందుకు ఇరిగేషన్​అధికారులు, సిబ్బంది సమన్వయలోపమే కారణం. జిల్లాల

Read More

వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి

రాష్ట్రంలో కుక్కల దాడిలో మరో బాలుడు బలయ్యాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటనీతండాలో భరత్ అనే ఐదేళ్ల బాలుడు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పో

Read More

సీతారాముల కల్యాణానికి పద్మశాలీల పట్టువస్త్రాలు

భక్త రామదాసు ధ్యాన మందిరంలో మగ్గంపై నేత రెండో ఏడాదీ సంప్రదాయం కొనసాగింపు భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో ఈ నెల 30న సీతారాముల కల్యాణం, 31న శ్రీరామ పు

Read More

టీచర్స్​ లేరు.. ఫెసిలిటీస్​ లేవు..ఆన్​లైన్​ క్లాసులే గతి..!

కొత్తగూడెం నర్సింగ్​ స్టూడెంట్ల దుస్థితి విద్యార్థులకు ఆన్​లైన్​లోనే క్లాసులు జాడలేని ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్​  నర్సింగ్ కాలేజీకి అద్దె

Read More

రోగుల కష్టాలు పట్టించుకోని అధికారులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రం ఏర్పాటుతో పాటే పట్టణంలోని ఆస్పత్రి స్థాయి కూడా పెరిగింది. జిల్లా ఆస్పత్రి కాస్త జనరల్​ హాస్పిటల్​ అయి

Read More

డబుల్​ ఇండ్ల కోసం  డబ్బులివ్వాల్సిందే!

    రూ.లక్ష ఇస్తే ఇల్లు అలాట్ ​పక్కా     పూర్తి కాకున్నా లబ్ధిదారుల ఎంపిక     హడావుడి చేసిన అధికార

Read More

ఎసిడిటీ అనుకున్నడు.. గుండెనొప్పితో డిగ్రీ స్టూడెంట్​ మృతి

కోనరావుపేట,వెలుగు : ఏది గుండెనొప్పో...ఏది ఎసిడిటీనో గుర్తించక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం

Read More

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సినిమాను తలపించిన ఘటన

చర్ల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని ఎర్రబోరులో సినిమాలోనే కనిపించే సన్నివేశం నిజంగా జరిగింది. గ్రామానికి చెందిన మడివి సత్తి

Read More

సింగరేణి కుటుంబాల్లో.. తాగునీటి తండ్లాట..!

    ఫిల్టర్​బెడ్స్​ల్లో అడుగంటిన నీరు     అరిగోస పడుతున్న కార్మికులు     అధికారుల లోపమేనంటున్న సంఘ

Read More

గొంతులో మక్కలు ఇరుక్కుని మూడేండ్ల బాలిక మృతి

గొంతులో మక్కలు ఇరుక్కుని  మూడేండ్ల బాలిక మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురంలో ఘటన  భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి

Read More

చివరి ఆయకట్టుకు నీరందించాలి : పువ్వాడ అజయ్

ఖమ్మం టౌన్, వెలుగు: నీటిపారుదల శాఖ అధికారులు చివరి ఆయకట్టుకు సాగు నీరందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. బు

Read More

ఇద్దరి వధువులతో పెళ్లి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

భద్రాద్రి కొత్తగూడెం : ఒక వ్యక్తి ఇద్దరు యువతుల వివాహ ఆహ్వాన పత్రిక సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. తమకు ఒక్కరే దొర్కడం లేదు. నీకేమో ఇద్దరా? అని నెట్

Read More

కబ్జాలను అడ్డుకోకుంటే ప్రజాకోర్టులో శిక్షిస్తం

రాజకీయ నాయకులు తీరు మార్చుకోవాలి లెటర్ ​రిలీజ్ ​చేసిన మావోయిస్టు పార్టీ భద్రాచలం, వెలుగు : భూ కబ్జాదారుల నుంచి భద్రాచలాన్ని కాపాడాలని మావోయిస్టు

Read More