ఖమ్మం

ఖమ్మం– విజయవాడ మధ్య నాలుగు లేన్ల యాక్సెస్ ​కంట్రోల్డ్ గ్రీన్​ఫీల్డ్ హైవే

    డిసెంబర్​లోనే తొమ్మిది కంపెనీల బిడ్లు దాఖలు       మొదటి ప్యాకేజీకి రూ.984 కోట్లు మంజూరు      భూసేకర

Read More

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు వాన ఆటంకం

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో శ్రీరామనవమి, శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం పనులకు వాన ఆటంకంగా మారింది. రూ.1.5 కోట్ల వ్యయంతో ఉత్సవాల కోసం ఏర్పాట్లు

Read More

ఆంధ్ర నుంచి తెలంగాణకు ఇసుక రవాణా

అక్రమంగా వందలాది లారీల్లో తరలింపు..  మూడు నెలలుగా కొనసాగుతున్న దందా లారీలను అడ్డుకున్న బీజేపీ నేతలు   ఓవర

Read More

సీతారాముల కల్యాణం కోసం రూ.14 లక్షలతో క్వింటా ముత్యాలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జోరందుకున్నాయి. బ్రహ్మోత్సవాలను  తిలకించేందుకు వచ్చే భక్తులకు సీతారామచంద్రస్వామి ద

Read More

బీఆర్ఎస్ ​సర్పంచ్​ వేధింపులతో  వ్యక్తి ఆత్మహత్యాయత్నం

భూమిలో టెంపుల్ ​కడతానని దౌర్జన్యం     సోషల్​ మీడియాలో వీడియో వైరల్​  కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని

Read More

అటవీశాఖలో ఇంటి దొంగలు ..పైసలిస్తే బోర్లకు ఓకే

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో కొందరు అటవీ శాఖ సిబ్బంది ఇంటి దొంగలుగా మారుతున్నారు. అటవీ భూములను రక్షించాల్సినవారే పైసలు తీసుకొని తప్పు చేస్తున్నవ

Read More

మంచినీటి ఎద్దడి నివారణకు యాక్షన్​ ప్లాన్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా ఆఫీసర్లు యాక్షన్​ ప్లాన్​ రూపొందించాలని జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య ఆదేశించారు. జడ్పీ మీటి

Read More

ఐటీసీ కలుషిత నీటితో గోదావరిలోని మొసళ్లు, జీవాలు చస్తున్నయ్

    పక్షులు, జంతువులకు కూడా ముప్పు ..      వానాకాలంలో భద్రాద్రిలో స్నానాలు చేసే భక్తులకు చర్మ రోగాలు 

Read More

గూగుల్ మ్యాప్ను నమ్ముకుని పోతే ఎగ్జామ్ మిస్

గూగుల్ మ్యాప్ను నమ్ముకుని పరీక్ష కేంద్రానికి చేరుకోవాలనుకున్న ఓ ఇంటర్ విద్యార్థికి చుక్కెదురైంది .సెంటర్ లోకేషన్ కాకుండా అది మరెక్కడికో తీసుకెళ్లింది

Read More

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని మోసపోయిన ఇంటర్ స్టూడెంట్

గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి గూగుల్ మ్యాప్ సహ

Read More

పెద్దమనుషులు ఫైన్ వేశారని మహిళ ఆత్మహత్య

పెద్దమనుషులు పంచాయతీ చేసి జరిమాన విధించారని మనస్థాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బ తండాలో చోటుచేస

Read More

పోడు భూములకు పట్టాలపై మాట మారుస్తోన్న బీఆర్ఎస్

భద్రాచలం, వెలుగు:  పోడు భూములకు పట్టాలిస్తామని చెప్తూ వచ్చిన బీఆర్ఎస్​ సర్కారు ఇప్పుడు మాట మారుస్తోంది. 1935 నుంచి సాగులో ఉన్నట్లు చూపాలనే నిబంధన

Read More

ధరణిలో వచ్చిందని.. బస్టాండ్​ కబ్జా చేసిన వారసుడు

గిఫ్ట్ గా వచ్చిన స్థలాన్ని  రికార్డుల్లో ఎక్కించుకోని ఆఫీసర్లు ఎకరా భూమి తనదేనంటూ కోర్టుకెక్కిన వారసుడు హైకోర్టు నుంచి ఆర్టీసీ అధికారులకు

Read More