ఖమ్మం

బీఆర్ఎస్​ప్రభుత్వం యువతను మోసం చేసింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి

  ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, వెలుగు : ఫీజు రీయింబర్స్​మెంట్ ఇవ్వకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బీఆర్ఎస్​ప్రభుత్వం రాష్ట్రంలోని

Read More

భార్యపై అనుమానంతో స్నేహితుడి హత్య

ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన నలుగురు అరెస్ట్.. 2 బైకులు, 2 కత్తులు స్వాధీనం కూసుమంచి, వెలుగు: భార్యపై అనుమానంతో ఖమ్మం జిల్లాలో స్నేహితుడిని చ

Read More

తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం

అశ్వారావుపేట, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసిన నాయకుడు తుమ్మల నాగేశ్వర్​రావును కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని భద్రాచలం ఎ

Read More

భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామికి పవిత్రారోహణం

భద్రాచలం, వెలుగు : వార్షిక ఉత్సవాల్లో భాగంగా సోమవారం భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామికి పవిత్రారోహణం నిర్వహించారు. ముందుగా స్వామివారికి వేదవిన్నపాలు చేస

Read More

సింగరేణి జూనియర్ ​అసిస్టెంట్​ పరీక్ష రద్దు

2022లో 177 పోస్టులకు ఎగ్జామ్​ పెట్టిన సింగరేణి మాస్​ కాపీయింగ్​ జరిగిందంటూ కోర్టుకెళ్లిన పలువురు అభ్యర్థులు భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : &

Read More

డైలీ మార్కెట్​ టెండర్లలో గోల్​మాల్..

కొత్తగూడెం మున్సిపాలిటీలో చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు గతేడాది రూ. 51.20 లక్షలకు ఖరారైన టెండర్ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :  గతేడాద

Read More

మొన్న మొక్కలు నాటి.. నిన్న చెట్లు నరికిన్రు

‘మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి’ అనే నినాదంతో మొన్న పెద్ద ఎత్తున మొక్కలు నాటించిన సింగరేణి కంపెనీ, కరెంట్​తీగలకు అడ్డొస్తున్నాయంట

Read More

రామయ్య అన్నదానానికి రూ.13.70 లక్షలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నిత్య అన్నదానానికి ఆదివారం విరాళాల రూపంలో రూ.13లక్షల70లక్షలు వచ్చాయి. ఏపీలోని రాజమండ్రికి చెం

Read More

చేతకాని హామీలు ఇస్తున్నోళ్లను నమ్మొద్దు

కల్లూరు/తల్లాడ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు నేతలు మాయమాటలు చెబుతున్నారని, చేతకాని హామీలు ఇస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే

Read More

పాత కక్షలతో బావను చంపిండు

పాల్వంచ రూరల్​, వెలుగు:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ఉల్వనూరు గ్రామపంచాయతీ పరిధి పెద్దకలశ, గొత్తికోయ గుంపులో పాత కక్షలతో  

Read More

పార్టీలో గ్రూపులు, లొల్లులు వద్దు..ఐక్యంగా ముందుకెళ్లండి : అమిత్ షా

    కోర్ కమిటీ మీటింగ్​లోఅమిత్ షా దిశానిర్దేశం      ఎన్నికలకు రోడ్ మ్యాప్సిద్ధం చేసుకోండి     &nbs

Read More

ఖమ్మంలో కమలం జోష్

ఖమ్మం సిటీలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గ్రౌండ్​లో ఆదివారం నిర్వహించిన ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ సభ ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది. ప్

Read More

అధికారంలోకి రాగానే రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం : కిషన్ రెడ్డి

కేసీఆర్ పాలనలో వ్యవసాయం విధ్వంసం అయ్యిందన్నారు తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ పర

Read More