ఖమ్మం

అక్టోబర్ 4న ఖమ్మం జిల్లా ఓటర్ల తుది జాబితా

ఖమ్మం టౌన్, వెలుగు: అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ఈ నెల 19 వరకు మార్పులు, చేర్పులకు సంబంధించి దర

Read More

కలెక్టరేట్ ​ఎదుట అంగన్​వాడీల ధర్నా

ఖమ్మం టౌన్, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం కలెక్టరేట్  ఎదుట అంగన్​వాడీ కార్యకర్

Read More

అర్హులైన రైతులకు రుణమాఫీ అందాలి : సీఎస్ శాంతి కుమారి

ఖమ్మం టౌన్,వెలుగు: అర్హులైన రైతులకు లక్ష రూపాయల  రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  సూచించారు. బుధవా

Read More

లింకు పై క్లిక్.. రూ 2 లక్షలు గోవిందా

కూసుమంచి,వెలుగు : సెల్​లో మోసపూరిత ప్రకటన చూసి లింకు క్లిక్​చేయడంతో రూ,1.9లక్షలు పోగోట్టుకున్న ఘటన   మండలంలోని నాయకున్​గూడెం గ్రామంలో  జరిగి

Read More

ఏడు నెలలుగా డైట్​ బిల్లులు పెండింగ్​

    ఏడు నెలలుగా డైట్​ బిల్లులు పెండింగ్​     కొన్ని దవాఖానలకే డెవలప్​మెంట్​ నిధులు     మూడు నెలలుగా శాన

Read More

రూ.కోటి పెట్టి .. ఎంపీపీ పదవి కొన్నా: బీఆర్​ఎస్​ ఎంపీపీ

అశ్వారావుపేట, వెలుగు: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బుధవారం అశ్వారావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టౌన్​లోని ప్రతి షాపుకు తిరుగుతూ ఈసారి కాం

Read More

దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్ రాష్ట్రం దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. దంతేవాడ ఎస్పీ గౌరవ

Read More

మధిర సిరిపురం బ్యాంకులో రూ.16 లక్షల 97 వేలు మాయం

    క్యాషియర్​పై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలోని ఏపీజీవీబీ(ఆంధ్రప్రదేశ్​గ్రామీణ వికాస్​

Read More

ఖమ్మంలో డెంగీ కలవరం!.. 19 రోజుల్లో 150 మందికి పాజిటివ్

    జిల్లాలో క్రమంగా పెరుగుతున్న కేసులు     ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 248 కేసులు నమోదు     ర

Read More

పోడు పట్టాలిప్పిస్తానని ..రూ.9.80 లక్షలు తీసుకున్నడు

భారతీయ సర్వ సమాజ్​ సంఘ్​నేత సామ్యూల్ పై గొత్తికోయల ఫిర్యాదు అక్రమ కేసు పెట్టారంటూ సంఘ్​ సభ్యుల ధర్నాP భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : పోడు పట

Read More

ప్రజాస్వామ్యం, లౌకిక శక్తులను కాపాడుకోవాలి : సీపీఐ నారాయణ

జాతీయ స్థాయి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో నారాయణ ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజాస్వామ్యం, లౌకిక శక్తుల పరిరక్షణే ధ్యేKaయంగా జన సేవాదళ్ కార్యక

Read More

డెంగీతో డాక్టర్ మృతి.. ఖమ్మంలో మరో మహిళ కన్నుమూత

నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణ్​ఖేడ్ మండ లం వెంకటాపురం గ్రామానికి చెందిన వైష్ణవి అనే డాక్టర్ డెంగీతో మంగళవారం చనిపోయింది. ఖేడ్ ​హెడ్ కానిస్టేబుల్ రాముల

Read More

నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసిన్రు : తమ్మినేని వీరభద్రం

3 వేల గడీలు బద్దలు కొట్టి...10 లక్షల ఎకరాలు పంచిన్రు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భద్రాచలంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్

Read More