కరీంనగర్
జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులోని ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి మెట్ పల్లి వెళ్తున్న ఒక కారు.
Read Moreజగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమే : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల జిల్లా : జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమే అని, అభ్యంతరాలకు 60 రోజుల సమయం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఏ ఒక్కరికీ ఇబ
Read More91 ఆర్టీసీ డిపోల్లో 40 లాభాల్లోకి వచ్చినయ్ : బాజిరెడ్డి
ఒకప్పుడు రోజుకు 10 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సీఎం కేసీఆర్ చొరవ వల్ల నాలుగు కోట్లకు తగ్గిందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. ఈ నష్టాన్
Read Moreకిషన్ రెడ్డి..నా మంత్రి పదవి నీ మొఖాన పారేస్త: మంత్రి కేటీఆర్
రాష్ట్రం నుంచి జీఎస్టీ కింద 3 లక్షల 68 వేల కోట్లు కేంద్రానికి కడితే.. లక్షా 68వేల కోట్లు మాత్రమే ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. తాను చెప్పిన లెక్క తప్పన
Read Moreకోర్టులో వివాహిత ఆత్మహత్యాయత్నం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త కాపురానికి తీసుకువెళ్లడంలేదన్న మనస్థాపంతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది
Read Moreబండి..ఇది ట్రైలరే..2023లో అసలు సినిమా చూపిస్తా:కేటీఆర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ అభివృద్ధికి ఆయన ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. గుజరాత్ లీడర్లు&n
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం అర్చకులు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషే
Read Moreఆఫీసర్స్ తో దరఖాస్తుదారుల వాగ్వాదం
ఆలస్యంగా ప్రారంభం కావడంతో హాల్లోకి చొచ్చుకొచ్చిన ప్రజలు 176 అర్జీల స్వీకరణ కరీంనగర్ టౌన్, వెలుగు: స్థానిక
Read Moreఇంకా ప్రారంభం కాని బియ్యం పంపిణీ
వరంగల్/నర్సంపేట/రాజన్న సిరిసిల్ల, వెలుగు: సంక్రాంతి పండుగ టైం దగ్గరపడింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రేషన్ బియ్యం పంపిణీని ఇంకా మొదలుపె
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ టూర్.. నాయకుల అరెస్ట్
రాజన్న సిరిసిల్ల జిల్లా : మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట
Read Moreస్టీరింగ్ విరిగి అదుపు తప్పిన బస్సు-15మందికి గాయాలు
పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామ శి
Read Moreరేపు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
మంత్రి కేటీఆర్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలకేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష
Read Moreచన్నీళ్లతో స్నానాలు..వణుకుతోన్న విద్యార్థులు
అసలే చలికాలం. తెల్లవారుజామున నీళ్లలో చేతులు పెట్టాలంటేనే ఒల్లు జల్లుమంటోంది. అన్ని వసతులున్న మనకే బయటకు వెళ్లాలంటే శరీరం గజ గజ వణుకుతోంది. అలాంటిది చి
Read More












