కరీంనగర్
కేసీఆర్ థర్డ్ ఫ్రెంట్ ఏర్పాటు చేస్తున్నారు : ఎమ్మెల్యే సీతక్క
సింగరేణి ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్ కుటుంబానికి కార్మికులు గుర్తుకు వస్తారని ములుగు ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సి
Read Moreసీఎం పర్యటనపై రైతుల అసంతృప్తి
చొప్పదండి/రామడుగు/గంగాధర,వెలుగు: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సీఎం వస్తుండని సంతోషపడ్డామని... కానీ కేసీఆర్మాత్రం బాధలు వినకుండానే
Read Moreరైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే రూ.10 వేలు ఇస్తున్నాం : సీఎం కేసీఆర్
రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దనే రూ.10 వేలు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రపూర్ లో సీఎం కేసీఆర్ పర్యట
Read Moreవర్ష ప్రభావిత ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటన
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు హెలికాఫ్టర్ లో చేరుకున్నారు. ముందుగా అకాల వర్షాలక
Read Moreకేసీఆర్ టూర్ : పలు జిల్లాల్లో ప్రతిపక్ష నేతల ముందస్తు అరెస్టుల పర్వం
ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్ నేపథ్యంలో పలు జిల్లాలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కేసీఆర్ టూర్ లో ఆందోళన
Read Moreజాడలేని గ్రావిటీ కెనాల్
జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఏటా సాగునీరందక పొలాలు ఎండిపోతున్నాయి. రైతుల విజ్ఞప్తి మేరకు పోతారం రిజర్వాయర్ ను అనుసం
Read Moreపరామర్శలే తప్ప.. పరిహారమిస్తలే.. మూడేండ్లుగా ఇదే పరిస్థితి
ఏటా 15లక్షల ఎకరాల్లో పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని రాష్ట్ర సర్కార్ కేంద్రానికి పంట నష్టం నివేదికలు పంపడంలోనూ నిర్లక్ష్యం ఏడాది కిందటి
Read Moreఆరేండ్లుగా నేత కార్మికులకు ఎదురుచూపులే
రాజన్న సిరిసిల్ల, వెలుగు: నేత కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్కర్టు ఓనర్పథకం కలగా మారింది. ఆరేండ్లుగా నేత క
Read Moreప్రజావాణిలో స్టూడెంట్ల తల్లిదండ్రుల నిరసన
కొడిమ్యాల, వెలుగు : టీచర్లు లేక తమ పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారని, కనీసం ఏబీసీడీలు వస్తలేవని, ఎక్కాలు చెప్పలేకపోతున్నారని, వెంటనే టీచర్లను నియమించా
Read Moreపేదల జీవితాలపై మట్కా పంజా
మెట్ పల్లి, వెలుగు: రూపాయికి పది, పదికి వంద, వందకు వెయ్యి.. ఇలా ఎంత పెడితే అంతకు పదింతలు డబ్బు వస్తుందని ఆశ చూపెడుతున్న 'మట్కా
Read Moreరాజన్న ఆలయ బడ్జెట్ 185 కోట్లు
రాజన్న ఆలయ బడ్జెట్ 185 కోట్లు ఎండోమెంట్ కమిషనర్కు ఈవో ప్రతిపాదన వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజ రాజే శ్వర స్వామి దేవస్థానం వార్షి
Read Moreఉగాది పచ్చడికి వేప పువ్వు దొరకట్లే!
ఉగాది పచ్చడికి వేప పువ్వు దొరకట్లే! వైరస్తో చాలా చోట్ల మాడిపోయిన చెట్లు ఎండిన చెట్ల నుంచి పువ్వు తెంపేందుకు జనం జంకు కరీంనగర్, వెలుగ
Read Moreకరీంగనగర్ జిల్లాలో 12 వేల ఎకరాల్లో పంట నష్టం
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షంతో మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్న
Read More












