కరీంనగర్
కడుపులో కాటన్ క్లాత్ మర్చిపోయిన డాక్టర్లు.. జగిత్యాల కలెక్టర్ సీరియస్
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ కడుపులో కాటన్ క్లాత్ మర్చిపోవడంతో ఇన్ఫెక్షన్కు గురైన మహిళ ఘటనపై జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాష సీరియస్ అయ్యారు. సర్
Read Moreట్రాక్ టెస్టింగులు లేకుండానే వాహనదారులకు లైసెన్స్లు
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసులో ఎలాంటి ట్రాక్ టెస్టింగులు లేకుండానే వాహనదారులకు లైసెన్స్లు ఇస్తున్నారు. ట్రాక్ లో టెస్ట్
Read Moreధరణితో అన్నదాతల అవస్థలు..
కరీంనగర్, వెలుగు: రైతులు ఎదుర్కొంటున్న వివిధ భూసమస్యలపై అప్లికేషన్లు పెట్టుకునేందుకు ధరణి పోర్టల్లో కొత్త మాడ్యుల్స్, ఆప్షన్లు తీసుకురావడమే
Read Moreడాక్టర్ల నిర్వాకం.. పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డను మరిచిపోయి కుట్లు
జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్వాకం వలన ఓ మహిళ గత 16 నెలలుగా నరకం చూసింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుం
Read Moreమారని ‘మన బడి’..అమ్మాయిల టాయిలెట్లకుడోర్లు లేవు.. పైకప్పు లేదు
మారని ‘మన బడి’..అమ్మాయిల టాయిలెట్లకుడోర్లు లేవు.. పైకప్పు లేదు ఫండ్స్ ఇయ్యని సర్కారు.. ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్న కాంట
Read Moreకోరుట్ల ప్రభుత్వాస్పత్రిలో 24 వేళ్లతో శిశువు జననం
జగిత్యాల జిల్లా కోరుట్లలో అరుదైన ఘటన జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాబు 24 వేళ్లతో జన్మించిండు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఎరగట్లకు చ
Read Moreసింగరేణిలో లక్షా 20 వేలున్న ఉద్యోగులను 40 వేలకు తీసుకువచ్చిన్రు : భట్టి విక్రమార్క
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులను ముంచారు సింగరేణిలో ప్రైవేటీకరణకు కేసీఆర్ సర్కార్ వేగం పెంచింది : సీఎల్పీ నేత భట్టి విక
Read Moreస్ట్రాంగ్ రూం తాళాలు మిస్సింగ్.. నేడు ఈసీ విచారణ
జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఓ ట్ల లెక్కింపు వ్యవహారం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఈ ఘటనపై ఎలక్షన
Read Moreమంత్రి గంగులకు.. రైతు మల్లేశం సూసైడ్ నోట్
కొత్తపల్లి, వెలుగు : భూసమస్యతో నాలుగు రోజుల కింద కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్అనుబంధ గ్రామం ఐలోనిపల్లికి చెందిన రైతు ఎనుగుల మల్లేశం (55)
Read Moreఅప్పుల ఊబిలో సింగరేణి.. జీతాల కోసమూ తండ్లాడుతున్న సంస్థ
అప్పుల ఊబిలో సింగరేణి బకాయిలు ఇప్పించని సర్కారు.. జీతాల కోసమూ తండ్లాడుతున్న సంస్థ రాష్ట్రం వచ్చినప్పుడు 3,540 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్..
Read Moreకేసీఆర్ యాగాలు చేస్తే.. ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయ్ : మంత్రి గంగుల
రైతులెవరూ మధ్యవర్తులకు వరి పంటను అమ్ముకోవద్దని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లను వేగంగా చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 7100
Read Moreరాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే నాయకులు తన చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని
Read Moreగొర్రెల పంపిణీ ఎప్పుడో.. ఐదేండ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపులు
రాజన్న సిరిసిల్ల, వెలుగు గొల్ల కుర్మలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిం
Read More












