కరీంనగర్

కేంద్రం నుంచి రూ.7 వేల కోట్లు తీసుకొచ్చా: బండి సంజయ్ కుమార్

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగేళ్లలో రూ.7 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు బీజే

Read More

పోలీస్ సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల ఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సందర

Read More

ఇద్దరు గల్ఫ్​ ఏజెంట్ల అరెస్ట్

జగిత్యాల రూరల్, వెలుగు: గల్ఫ్​ పంపిస్తామని మోసం చేసిన మ్యాన్ పవర్ కన్సల్టెన్సీకి చెందిన  ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ వెంక

Read More

డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాల్సిందే

కరీంనగర్ సిటీ, వెలుగు:  పేదలకు  డబుల్ బెడ్రూం ఇండ్లు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ లీడర్లు, కార్యకర్తలు కరీంనగర్ అలుగునూరు చౌరస్తాలో శుక్

Read More

బీఆర్ఎస్‌లో కొత్త రచ్చ .. పట్టించుకోని హైకమాండ్

సిట్టింగులకు టికెట్​ఇస్తే పనిచేయమంటున్న సెకండ్​ క్యాడర్​ వద్దన్నా టికెట్​ఇస్తే పార్టీని వీడేందుకు రెడీ  ఆల్టర్‌‌నేట్​ ఆలోచనల్లో

Read More

మానేరు డ్యాంలో బోటు నడిపిన మంత్రి కేటీఆర్.. ఫోటోలు వైరల్

నిత్యం సభలు, సమావేశాలతో బిజీ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ కాసేపు సరదాగా గడిపారు. స్వయంగా బోటు నడుపుతూ అందరిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. దీనికి సంబంధ

Read More

గుట్ట మట్టి తవ్వకాలపై ఇరుగ్రామాల మధ్య కొనసాగుతున్న వివాదం

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని కొండ్రికర్ల, కోనరావుపేట గ్రామాల మధ్య.. గుట్ట మట్టి తవ్వకాలపై వివాదంపై కొనసాగుతుంది. కొండ్రికర్ల గ్రామస్తులు తెలిప

Read More

కాలువ నీటి విషయంలో గొడవ.. పురుగుల మందు తాగిన రైతు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: పొలం వద్ద కాలువ నీటికి సంబంధించిన గొడవతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశా

Read More

రూ.20వేలు లంచం తీసుకుంటూ .. ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

కోనరావుపేట, వెలుగు : ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా

Read More

లిక్కర్ మత్తులో హత్యలు.. 15 రోజుల్లో మూడు ఘటనలు

15 రోజుల్లో కరీంనగర్ సిటీలో మూడు ఘటనలు పర్మిట్ రూమ్ లు, బార్ షాపుల్లో నిత్యం గొడవలు పెరిగిన యాక్సిడెంట్స్  కరీంనగర్, వెలుగు: లిక్కర్

Read More

బీజేపీ పవర్​లోకొస్తే.. సింగరేణి కార్మికులకు నో ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్‌‌ : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

గోదావరిఖని, వెలుగు:  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులపై ఇన్‌‌‌‌కమ్ ట్యాక్స్‌‌‌‌ భార

Read More

కొండగట్టు హుండీ లెక్కింపులో చోరీ..

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ద  పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ హుండీ లెక్కింపు సమయంలో చోరీ జరిగింది.  ఆలయ ఫౌండర్‌ ట్రష్టీ ఛైర్మన్&

Read More

రెగ్యులరైజ్ చేయాలంటూ.. ఒంటికాలిపై నిల్చున్న ఏఎన్ఎంలు

కాంట్రాక్ట, ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలను రెగ్యులైజ్ చేయాలంటూ.. ఏఎన్ఎంలు ఒంటికాలిపై నిరసనకు దిగారు. జగిత్యాల పట్టణంలో రెగ్యులరైజ్ చేయాలంటూ ధర్నా చేపట్టారు.

Read More