కరీంనగర్
ఓబీసీ రిజర్వేషన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి: హన్స్ రాజ్ గంగారాం ఆహిర్
జ్యోతినగర్,వెలుగు: ఓబీసీ రిజర్వేషన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్ రాజ్ గంగారాం ఆహిర్ ఆదేశించారు. సోమవారం రామగుండంలో ఆ
Read Moreకరీంనగర్ లో మరో ప్రపంచం చూపిస్త: మంత్రి గంగుల కమలాకర్
ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్ మానేరులో ఏర్పాటుచేస్త ముస్లింలకు చెక్కుల పంపిణీ కరీంనగర్ టౌన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు వ
Read Moreఎడతెరిపిలేని వాన.. నీటి మునిగిన పంటపొలాలు తెగిన రోడ్లు
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులు గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటపొలాలు నీటి మునిగాయి. వాగులు, వంకలు పొంగుత
Read Moreబీసీలకు ఆర్థిక సాయంలో అక్రమాలు జరిగాయంటూ.. కలెక్టర్ కి కంప్లెంట్ చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్
ప్రభుత్వ పథకాల్లో అవినీతి గురించి మాట్లాడితే ప్రతిపక్షాలవి వితండ వాదన అంటూ బీఆర్ఎస్ లీడర్లు కొట్టిపడేస్తారు. అలాంటిది ఓ బీఆర్ఎస్ కార్పొరేటర్ అవినీత
Read More115 సీట్లలో ఒక్క సీటు ఇవ్వరా.. జోరువానలో సిరిసిల్లలో ముదిరాజ్ల మహాధర్నా
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ముదిరాజ్లకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు 30 శాతం అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని
Read Moreఊళ్ల మీదపడ్డ ఎలుగు బంటి..భయం భయంగా ప్రజలు
కరీంనగర్ జిల్లాలో ఎలుగుబంటి ఊళ్ల మీద పడింది. గన్నేరువరం మండలం సావట్లలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి గ్రామంలో సంచరించింది. ఎలుగుబంట
Read Moreవాన లెక్క తప్పుతోంది.. కనిపించని శాస్త్రీయత
మండల కేంద్రాల్లోనే రెయిన్గేజ్లు గ్రామాల్లో పడిన వానను లెక్కల్లో చూపట్లే మండలాన్ని యావరేజ్ చేసి తీసుకుంటున్నరు డిఫరె
Read Moreబ్రిడ్జీ నిర్మించలే.. అంతిమ యాత్రకు అవస్థలు తప్పలే
భారీ వర్షాలతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. జగిత్యాల జిల్లాలో ఓ చోట అంతిమ యాత్రకు వరద నీటిని దాటుతూ తీసుకెళ్లడం పరిస్
Read Moreయువకులను వేలాడదీసి కొట్టిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
మేకలు దొంగతనం చేశారంటూ పశువుల కాపరి తేజ, దళిత యువకుడు కిరణ్ను వేలాడదీసి కొట్టిన కేసులో పోలీసులు ఆదివారం నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిప
Read Moreక్రికెట్ ఆడేందుకు వెళ్లి.. పిడుగుపాటుతో యువకుడు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోనాల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ శివారులో పిడుగు పడి... పడిగె సతీష్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఉదయం స్నేహితులతో
Read Moreఆలయాలే టార్గెట్.. వరుస చోరీలతో రెచ్చిపోతున్న దొంగలు
జగిత్యాల జిల్లాలో దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఆలయాల్లో వరుసగా దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వారం రోజుల్లో ఐదు ఆలయాల్లో దొం
Read Moreకాంగ్రెస్ పార్టీలో చేరుత.. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్
కరీంనగర్, వెలుగు : కార్యకర్తల అభీష్టం మేరకు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం కరీంనగ
Read Moreముదిరాజ్లను సీఎం కేసీఆర్ అవమానించారు
కరీంనగర్, వెలుగు : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ముదిరాజ్ లీడర్లలో ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకుండా ముదిరాజ్ ల
Read More












