కరీంనగర్
అయ్యప్ప భక్తుల కష్టాలు మీకు కన్పించవా : బండి సంజయ్
హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది కరీంనగర్, వెలుగు: తీవ్రవాదులను తయారు చేస్తూ, బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్న తబ్లిక
Read Moreవాపస్ పోయిన రుణమాఫీ పైసలు రాలే.. క్రాప్లోన్ అకౌంట్లు ఇన్యాక్టివ్ కావడమే కారణం
రైతులకు మెసేజ్లు వచ్చినా డబ్బులు జమ కాలే కరీంనగర్ జిల్లాలోనే 9 వేల మంది.. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది బాధితులు సేవింగ్
Read Moreకరీంనగర్ ఎంపీ సీటుకు కొత్త బీజేపీ అభ్యర్థి .. తెరపైకి ఉదయనందన్ రెడ్డి పేరు
హైదరాబాద్, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త వాళ్లకు అవకాశమివ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్
Read More18వేలకు పైగా అప్లికేషన్లు పెండింగ్ .. కొత్తగా మరో 20 వేలు వచ్చే చాన్స్
ఐదేండ్లుగా రేషన్కార్డుల కోసం ఎదురుచూపులు 2018లో 34వేల అప్లికేషన్లు రాగా 15వేలు శాంక్షన్ కరీంనగర్, వెలుగు: జిల్లాలో చాలా కాలంగా పెండింగ్ లో
Read Moreగ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం : శ్రీధర్ బాబు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంథని టౌన్ , వెలుగు : మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని రాష్ట
Read Moreఐఎన్టీయూసీతోనే అవినీతి రహిత పాలన : ఎంఎస్ రాజ్ఠాకూర్
రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదా
Read Moreఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : బండి సంజయ్ కుమార్
ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ సిటీ, వెలుగు : రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన క
Read Moreవేములవాడ బైపాస్పై.. లారీ ఢీకొని కారు పల్టీ
వేములవాడ, వెలుగు : వేములవాడ బైపాస్పై ముందు వెళ్తోన్న కారును ఓ లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పల్టీ కొట్టింది. కరీంనగర్ జిల్లా గంగధారక
Read Moreగుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం
కోనరావుపేట, వెలుగు : గుండెపోటుతో 13 ఏండ్ల విద్యార్థి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి
Read Moreకరీంనగర్ జిల్లాలో .. గ్రాండ్గా క్రిస్మస్ వేడుకలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని ప్రధాన
Read Moreకరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చోరీ .. విచారణ జరుపుతున్న పోలీసులు
తలుపులు పగలగొట్టి ఫైళ్లు ఎత్తుకుపోయిన వ్యక్తి కరీంనగర్ క్రైం, వెలుగు : కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోకి ఆదివారం రాత్రి చ
Read Moreడిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు.. బొగ్గు గనుల్లో ముగిసిన ప్రచారం
ఆరు జిల్లాల పరిధిలో 11 డివిజన్లు ఓటెయ్యనున్న 39,773 మంది కార్మికులు ఐడెంటిటీ కార్డు ఉంటేనే పోలింగ్ సెంటర్లోకి అదే రోజు రాత్రి 7 గంటలకు కౌంటిం
Read Moreకారును ఢీకొన్న లారీ.. దంపతులను కాపాడిన సీటు బెల్టు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారును ఢీకొట్టింది ఓ లారీ. కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో డివైడర్ దాటి పల్టీలు కొట్టింది కారు. ప్రమాదం నుంచి కారులో ప్ర
Read More












